జన్యుపరమైన కారణాలలో పుట్టుకతో వచ్చే అంగవైకల్యం, మానసిక, శారీరక సమస్యలతో జన్మించిన దివ్యాంగ విద్యార్థులకు భవిత భరోసానిస్తోంది. శారీరక వైకల్యంతో బాధ ప డుతున్న వారికి సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ప్రతి
మహబూబ్నగర్లో ఫిజియో థెరపీ కళాశాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్ వచ్చింద ని, జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.