సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి (SI Ramadevi) అన్నారు. ఎవరైనా ఇలాంటి మోసాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పటని హెచ్చరించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమతంగా ఉండి, వారి వ్యక్తిగత వివ�
UPI Payments : ఇవాళ్టి నుంచి యూపీఐ పేమెంట్స్లో వేగం పెరిగింది. కేవలం 15 సెకన్లలోనే లావాదేవీలు పూర్తి అవుతున్నాయి. ఎన్పీసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ ఫ్లాట్ఫామ్లు ట్రాన్జాక్షన్ సమయాన
నగదు ఇస్తానని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి 50 వేలు ఫోన్పే చేసి ఓ మహిళ మోసపోయింది. బాధితురాలి కథనం మేరకు.. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లిలోని శ్రీనివాస కిరాణా దుకాణానికి గుర్తు తెలియని వ్యక్త�
విద్యుత్తు వినియోగదారులు ఇకపై బ్యాంకింగ్ యాప్లతోపాటు పేటీఎం, ఫోన్పే, గూగుల్పే, అమెజాన్పే లాంటి థర్డ్పార్టీ యాప్ల నుంచి బిల్లులు చెల్లించడం కుదరదు.
ప్రముఖ ఫిన్టెక్ సేవల సంస్థ ఫోన్పే..తాజాగా స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. మార్కెట్ ప్లాట్ఫామ్లో సేవలు అందించేందుకుగాను ‘షేర్. మార్కెట్' పేరుతో నూతన సేవలను బుధవారం ఆరంభించింది.
డిజిటల్ చెల్లింపులు-ఫిన్టెక్ వేదిక ఫోన్పే.. సోమవారం తమ యాప్ ద్వారా ఆదాయ పన్ను (ఐటీ) చెల్లించేలా ఓ ఫీచర్ను ప్రారంభించింది. ఐటీ పోర్టల్లోకి లాగిన కాకుండానే వ్యక్తులు, వ్యాపారులు.. ఫోన్పే ద్వారా క్రె�
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ సత్ఫలితాలతోపాటు దుష్పరిణామాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా తప్పనిసరిగా మారింది. బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య పెరిగి పోతుండటం
ఏం కొన్నా.. తిన్నా.. ఇప్పుడు అంతా యూపీఐ చెల్లింపులే చేస్తున్నారు. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ఫోన్ ఉండటం, మొబైల్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో పేటీఎం, గూగుల్ పే, ఫోన్పేల వినియోగం పెరిగిపోయింది మరి. నేషన�
ఆర్టీసీ ప్రయాణికుల్లో పెరిగిన ఆదరణ హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అమలు చేస్తున్న ఐ-టిమ్స్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్లు) అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. హైదరాబాద్, సంగ�
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ)తో క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతించింది. దీంతో మరింత మందికి యూపీఐ సేవలు దరిచేరినైట్టెంది. ఇప్పటిదాకా కేవలం డెబిట్ కార్డులే యూపీఐతో అన