దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. దీంతో గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం తదితర యూపీఐ యాప్ల యూజర్లు ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం మధ్యాహ్నం నుంచి సాయ�
ఒకే చోట అనేక సర్వీసులను అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులం, నివాసం, ఆదాయం తదితర సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవల కోసం ప్రజలు మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల�
కరెంట్ బిల్లులు ఫోన్పే, గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని పునరుద్ధరించారు. ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం, ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై 1 నుంచి ఫోన్పే, �
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేస్తున్న బుకీ (ఏజెంట్)ను పోలీసులు పట్టుకొని రూ. 32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం ప్రకారం.. హనుమకొండ గోపాల్�
RTC | ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల కోసం చిల్లర వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజుల్లో డిజిటల్ చెల్లింపుల ప్రక్రియను ఆర్టీసీ వేగవంతంగా తీసుకురాబోతుంది. ఇకపై ఫోన్పే, గూగుల్పే, పేటీఎం, డెబిట్, క్
UPI | యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. చాలా మంది చెల్లింపులు చేయలేకపోయారు. ఫోన్పే, గూగుల్పే, పేటీఎం సహా యాప్లో యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దీంతో చాలా మంది సోషల్ మీడియా�
స్మార్ట్ఫోన్ ఉన్న చాలామంది గూగుల్ పే, ఫోన్ పే, పేటీఏం వినియోగిస్తున్నారు. యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)ను ఉపయోగించి చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని
Komatireddy Rajagopal reddy | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి టార్గెట్గా పోస్టర్లు వెలిశాయి. ఫోన్ పే తరహాలో కాంట్రాక్టర్ పే పేరిట పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. నియోజకవర్గ పర