దక్షిణ ఫిలిప్పీన్స్ తీరాన్ని సోమవారం భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై దాని తీవ్రత 7.8గా నమోదైంది. దీంతో కనీసం 32 మంది చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
Philippines : ఫిలిప్పీన్స్లో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.37 గంటల సమయంలో 7.8 తీవ్రతతో దక్షిణ ఫిలిప్పీన్స్లో ఈ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రభావంతో నలుగురు మరణించారు.
Philippines | ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతాన్ని సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూమి కంపించింది. మిండనావో ద్వీపానికి సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లుగా జర్మన్
ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతి వల్ల ప్రభుత్వానికి లాభాలు వచ్చాయంటూ సోమవారం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. కానీ నష్టం వచ్చిందనే వాస్తవాలను చెప్పకుండా లాభాలు వచ్చాయని అబద్ధాలు చెప్పారనే విమర�
Philippines : సోషల్ మీడియాలో వీడియోలు, లైకులు, కామెంట్ల కోసం కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్తితి. తాజాగా ఫిలిప్పీన్స్కు చెందిన ఒక మహిళ ఇలా సోషల్ మీడియా కోసం వీడియో తీసి, ప్రాణా
Philippines : సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో కొండ చరియలు విరిగిపడటంతో నలుగురు మృతి చెందగా, 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం, సెబూ నగర సరిహద్దులోని ఒక పర్వత ప్రాంతంలోని ప్రైవేటు వ్యర్థ న
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
Super Typhoo | కల్మెగి తుపాన్ సృష్టించిన విద్వంసం నుంచి కోలుకోకముందే ద్వీప దేశం ఫిలిప్పీన్స్ (Philippines)ను మరో తుపాను అతలాకుతలం చేస్తోంది. ‘ఫుంగ్-వాంగ్’ (Typhoon Fung wong) అనే సూపర్ టైఫూన్ (Super Typhoon) దేశంపై విరుచుకుపడింది.
కల్మెగి తుపాన్ ధాటికి ఫిలిప్సీన్స్ అతలాకుతలమైంది. తుపాను తర్వాత సంభవించిన ఆకస్మిక వరదల కారణాంగా 140 మంది చనిపోయారు. 217 మంది గల్లంతు కాగా, 82 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కో�
Typhoon Kalmaegi: ఫిలిప్పీన్స్లో టైఫూన్ కాల్మేగీ పెను బీభత్సం సృష్టించింది. టైఫూన్ కాలమేగి వల్ల సుమారు 114 మంది మరణించినట్లు తెలుస్తోంది. 127 మంది మిస్సింగ్లో ఉన్నారు.
Philippines | ప్రకృతి విపత్తులతో ఫిలిప్పీన్స్ (Philippines) అల్లాడిపోతోంది. గతనెల వరుస భూకంపాలు వణికించిన విషయం తెలిసిందే. ఆ విపత్తు నుంచి కోలుకోక ముందే కల్మేగీ తుఫాను (Typhoon Kalmaegi) విధ్వంసం సృష్టిస్తోంది.
ఫిలిప్పీన్స్లోని మిండనావో ద్వీపాన్ని భారీ భూకంపం (Earthquake) కుదిపేసింది. శుక్రవారం ఉదయం 9.43 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) మిండనావో (Mindanao) ద్వీపంలో 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది.
నేపాల్లో ప్రభుత్వ అవినీతిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. ఇప్పుడు ఫిలిప్పీన్స్ను తాకింది. ప్రభుత్వ అవినీతి బాగోతాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదివారం దేశ రాజధాని మనీలాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగార
తూర్పున పిలిప్పీన్ నుంచి పడమర టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్, ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధ పడుతున్న రోగులను విజయవంతంగా చికిత్�