తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు.. వాణిజ్య ఎగుమతుల్లో ఫార్మా ఇండస్ట్రీని అధిగమించడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్రం ఆయా రంగాల్లో పురోగ�
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతుండటం.. ఇప్పుడు భారత్సహా అన్ని దేశాల్లో గుబులు పుట్టిస్తున్నది. ముఖ్యంగా అమెరికా మార్కెట్పై ఆధారపడ్డ భారతీయ ఔషధ పరిశ్రమకు పెద్ద దె�
లగచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నది ఫార్మాసిటీ కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటనతో రైతుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది. లగచర్ల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావ�
గత నాలుగేండ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలోకి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు. గురువారం మంత్రి హైదరాబాద్లోని హైటెక్స్లో ఏర్ప
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా ఫార్మా విలేజ్ల ఏర్పాటుపై అడుగు కూడా ముందుకు పడలేదు. తొలుత మూడు జిల్లాల్లో ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనున్నట్టు స్వయంగా సీఎం రేవంత్ర�
ఫార్మా ఇండస్ట్రీతో 200 కిలోమీటర్ల మేర కాలుష్య ప్రభావం ఉంటుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు.
దేశీయ ఔషధ రంగ పరిశ్రమకు 2030 నాటికి 4-5 రెట్లు వృద్ధి చెంది దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరే సామర్థ్యం ఉందని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరునిష్ చావ్లా అన్నారు.
దేశంలో రెండో అతిపెద్ద ఫార్మా-డ్రగ్ తయారీదారుల రెండో అతిపెద్ద అసోసియేషన్ ఫోప్(ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్స్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా హైదరాబాద్కు చెందిన ఫార్మా అండ్ ప్యాకేజీప్రె
ఓ ఫార్మా పరిశ్రమలో గ్యాస్లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇప్పటికే నలుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాగా.. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన బాచుపల్లి పోలీస్స్�
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని సాల్వెంట్ యార్డులో(ఎస్ఆర్పీ)లో ఉదయం 10:30 సమయంలో రసాయనాల ప్రతిచర్య జరుగు�
ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని కేకులే ఫార్మా లిమిటెడ్లోని నాల్గో బ్లాక్లో షార్ట్ సర్క్యూట్తో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. దీంతో అక్కడే సాల్వెంట్ ఉండడంతో మంటలు అంటుకున్నట్లు సిబ్బంది, కార్మికుల
హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, తయారీ తదితర రంగాలకు గమ్యస్థానంగా ఉందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా ఈ రంగాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.