ప్రైవేటు వైద్య కళాశాల్లో ఇంటర్న్స్, పీజీ విద్యార్థులకు ైస్టెపెండ్ చెల్లించాలని శనివారం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్యార్థులు నల్లబ్యాండ్లు ధరించి నిరసన తెలిపారు. తెలంగాణ ‘జూడా’ల పిలుపు మేరకు చల్మెడ
సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పీజీ విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకోకు దిగారు దిగారు. 75 శాతం హాజరు లేదంటూ పరీక్ష ఫీజు ఉన్న సైతం స్వీకరించడం లేదని విద్య
మన దేశంలో ఎంటెక్ హవా తగ్గింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరేవారి సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఆయా కోర్సులు విద్యార్థులను ఆకర్షించలేకపోతున్నాయి. బీటెక్ కోర్సుల్లోనూ ప్రవేశాలు ని�
Sabitha Indra Reddy | గత ప్రభుత్వం నిజాం కాలేజ్ విద్యార్థినుల కోసం, యూజీ అమ్మాయిలకు, పీజీ అమ్మాయిలకు వేర్వేరుగా హాస్టల్ భవనాలు కట్టించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న యూజీ హాస్టల్ భవనంలో పీజీ అమ్మాయిలకు 50 శా�
గిరిజన తండాలో కళ్లెదుట కనిపించే శ్రమజీవులు. అరుదైన సంస్కృతి, సంప్రదాయ వైభవం. ఘనమైన వారసత్వంగా వస్తున్న ఆచార, వ్యవహారాలు. వీటన్నిటినీ సునిశితంగా పరిశీలిస్తూ పెరిగాడు ఆ కుర్రాడు. తన మనసులో దాచుకున్న భావాల�
కళాశాలలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పీజీ విద్యార్థినులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు శనివారం కోఠి చౌరస్తాలోని తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం ప్రధాన ద్వారం ఎదుట పీజీ విద్యార్థినులు.
పీజీ వైద్య విద్యార్థులు ఇక నుంచి ఫుల్టైం రెసిడెంట్ డాక్టర్లుగా పనిచేయాల్సి ఉంటుందని జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్త నిబంధనావళిని విడుదల చేసింది. సహేతుకమైన పనిగంటలు, సరిపడా విశ్రాంతి వారికి కల్పి�
JNTUH | హైదరాబాద్లోని జేఎన్టీయూ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలేజీ మెస్లో ఫుడ్ సరిగ్గా ఉండట్లేదని.. ఆహారంలో పురుగులు, రబ్బర్, వైర్లు, గాజు ముక్కలు వస్తున్నాయని పీజీ విద్యార్థులు నిరసనకు దిగా�
ఏడాది కాల వ్యవధితో కూడిన మాస్టర్స్ డిగ్రీ (పీజీ) కోర్సులను ప్రవేశపెట్టబోతున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా తెలిపింది. ప్రపంచంలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకొని, కొత్త సబ్జ�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. సర్కారు దవాఖానల్లో పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నది. వైద్య విద్యకు కూడా ప్రోత్సాహమందిస్తూ విద్యార్
విదేశీ విద్యార్థులకు సంబంధించి యూకే ప్రభుత్వం కొత్త ఇమిగ్రేషన్ నిబంధనను ప్రకటించింది. ఇక నుంచి యూకేలోని విద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే వారి కుటుంబసభ్యులను డిపెండెంట్లుగా యూకే�
రాయలసీమ యూనివర్సిటీలో పీజీ విద్యార్థులు, హాస్టల్ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన అధికారులు పీజీ విద్యార్థులను ఏకంగా యూనివర్సిటీ హాస్టల్ నుంచి బయటకు...
డీఎంఈ| రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం..