ఖమ్మం నగరంలోని మున్నేరు వరద బాధితుల కోసం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సోమ, మంగళవారాల్లో మున్నేరు లోతట్టు ప్రాంతంలో వరద బాధితులను పరామర
గ్రేటర్లో వాన కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 185 చెరువులకు 32 ఉప్పొంగి నాలాల్లోకి వరద పోటెత్తుతుండటం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భీకర వర్షం జలప్రళయాన్ని తలపించింది. అల్పపీడనం వాయుగుండంగా మారి.. కుంభవృష్టిని కురిపించింది. దీంతో ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. అత్యంత భారీ వర్షాల వల్ల శనివారం అర్ధరాత్రి ను
మున్సిపల్ అధికారులు క్రమశిక్షణతో ఉండాలని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ మున్సిపల్ కా�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. వనపర్తి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భగీరథ పైపులైన్ను ఏర్పాటు చేశారు.
న్యాయమూర్తులకు కేవలం చట్టబద్ధమైన అధికారం మాత్రమే సరిపోదని, మానవ జీవితాన్ని, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉండాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. కొత్తగా నియమితులైన న్యాయమూర్
Minister Thummala | ప్రజాప్రతినిధులు(Political leaders) నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలు తెలసుకొని వాటిని పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala) అన్నారు.
Koleti Damodar | ఉద్యమ పార్టీగా ఉద్భవించిన బీఆర్ఎస్(BRS) ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాభిమానంతో
పదేళ్లు సుస్థిరపాలన అందించిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్(Koleti Damodar,) స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన శాసన
MLA Vivekanand | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతిని�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయ ఆవరణలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా నిర్వహించిన ‘ప్రజా దర్బార్' కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేదిక ఏర్పాటు పట్ల పలువురు హర్ష�