పవన్ కల్యాణ్, సాయిధరమ్తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ప్లే, సంభాషణలందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్
Ravi Teja 100 crore Deal | క్రాక్ తర్వాత రూటు మార్చాడనుకుంటే మళ్లీ పాత చింతకాయ పచ్చడి టైప్ కథలే ఎంచుకుంటున్నాడు మాస్రాజా రవితేజ. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కథ, కథనం పరంగా పరమ బోరింగ్ సినిమాలు.
‘ఈ సినిమా కథలో అన్నదమ్ముల అనుబంధం తాలూకు భావోద్వేగాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రచయిత భూపతిరాజా కథ చెప్పినప్పుడు అందులో పూర్తిగా లీనమైపోయాను’ అన్నారు అగ్ర కథానాయకుడు గోపీచంద్. ఆయన నటించిన తాజా చి�
కార్తికేయ 2 (Karthikeya 2) సినిమాతో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ను అందుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory). ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
గోపీచంద్ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా సినిమా రెగ్యులర్ షూటింగ్ గురువారం మొదలైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి కథా
టాలీవుడ్ లో గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. శ్రీ వాస్ డైరెక్షన్ లో గోపీచంద్ ఇప్పటికే లక్ష్యం, లౌక్యం చిత్రాల్లో నటించాడు.
నవతరం దర్శకరచయితల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ వారిని ప్రోత్సహించేందుకు అగ్ర కథానాయకుడు పవన్కల్యాణ్ ముందుకొచ్చారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భాగస్వామ్యంతో సృజనాత్మకతతో కూడిన నవ్యమైన సినిమ
టాలీవుడ్ యాక్టర్ పవన్కల్యాణ్ ఏర్పాటు చేసిన పవన్కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (పీకేసీడబ్ల్యూ), పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎల్ఎల్పీతో భాగస్వామ్యం అయింది.