కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పల్లె ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఉచితంగా వైద్య సేవలందించేందకు పల్లె దవఖానాలను ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానలు కాంగ్రెస్ పాలనలో నిర్వీర్యమయ్యాయి. నాణ్యమైన వైద్యసేవలందించడంలో వ�
సీఎంపీఎఫ్ అధికారులు సంబంధించిన పింఛన్ దారులకు లైఫ్ సర్టిఫికెట్ లు పొందే విధంగా తగు ప్రకటన చేసి పెన్షన్ ను తీసుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉప ప్రధా
పెండింగ్లో ఉన్న ఆరు నెలల వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట శానిటేషన్ సిబ్బంది విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్ చేశారు.
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల్లో రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉండటాన్ని పార్లమెంటరీ ప్యానల్ ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా ఒకేరీతిలో ఉపాధి హామీ వేతనాలు చెల్లించే అంశాన�
దళిత జనోద్ధరణ, బాబా సాహెబ్ అంబేద్కర్ పట్ల తమ ప్రేమ గురించి ప్రధాని మోదీ ఘనంగా ఉద్ఘాటిస్తుంటారు. మరి చేతలు? అంబేద్కర్ ఆశయాల అమలు సంగతి పక్కన పెడదాం. కనీసం ఆయన ‘మూర్తి’మత్వాన్ని ఆకాశమంత ఎత్తున నిలపడమూ చే
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
ఉపాధిహామీ పథకంలో భాగంగా ఎన్ఆర్ ఈజీఎస్ నిధులతో కాండ్లీ-మోహద ప్రధాన రహదారికి నిర్మించిన గ్రావెల్ రోడ్డుకు బిల్లులు విషయంలో సంబంధిత అధికారులు జాప్యం చేస్తున్నారని కాండ్లీ గ్రామస్తులు ఆందోళన చేశారు
ఇంటర్ విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం విడుదల చేసింది. 202122లో 30 జిల్లాల్లో బడ్జెట్ ల్యాప్స్ కావడంతో పలువురు కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు అందలేదు
ఇదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు. విద్యుత్తు చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ తెచ్చిన బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘానికి పంపించి నెలన్నర కూడా కాలేదు. బిల్లు ఇంకా స్టాండింగ్ కమిటీ పరిశీలనలోనే ఉన్
దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకొన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేశారు. తన పదవీకాలంలో చివరిరోజైన శుక్రవారం.. దేశవ్యాప్తంగా ప్రజలంతా లైవ్ స్ట్రీమింగ్ ద్�