దేశవ్యాప్తంగా ఫ్యామిలీ కోర్టుల్లో 11.4 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని పలువురు లోక్సభ ఎంపీలు పేర్కొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజుజు మంగళ
నగరం రోజురోజుకు విస్తరిస్తుంది. నిర్మాణాల జోరు ఒకవైపు సాగుతుండగా..మరో వైపు ఆ ప్రాంతాల్లోని భూముల రేట్లు అమాంతం ఆకాశన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఖాళీ స్థలం ఉంటే చాలు కొంతమంది అక్కడే వాలిపోతున్నారు. ఫలితంగా �
అమిత్షా నోరుతెరిస్తే అబద్ధాలే. తుక్కుగూడ సభలో మాట్లాడిన మాటలు వింటే.. ఆయనకు అల్జీమర్స్ వ్యాధి ఉన్నదేమోనన్న అనుమానం కలుగుతున్నది. కండ్లముందు కనిపిస్తున్న వాస్తవాలను విస్మరించి, పదే పదే అబద్ధాలు మాట్ల�
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగర�
కుత్బుల్లాపూర్ డివిజన్, పద్మానగర్ ఫేస్-2లో ముస్లింలు, హిందువులు, క్రిష్టియన్ల కోసం ఒకే దగ్గర మూడు గ్రేవ్యార్డుల నిర్మాణం కోసం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ రూ.1.50 కోట్ల నిధులు కేటాయించారు. దాదాపుగా ఏడాద�
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సహకార సంస్థల ఉద్యోగులకు రెండు నెలల పీఆర్సీ
బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021 ఏప్రిల్, మే నెలల బకాయిలను 18 సమాన వాయిదా�