CMD Damodar Rao | పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చింతలపని సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అనసూయ ఇటీవల మృతి చెందారు. కాగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్ట�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించే బాయిల్డ్ రైస్ సేకరణలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులతో చెలగాట మాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
సింగరేణి కార్మికుల సమ్మె | సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణి కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని టీబీజీకేఎస్ అనుబంధ అసంఘటిత రంగ కార్మిక సంఘం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంన
కాంట్రాక్టు కార్మికుడు మృతి | సింగరేణి సంస్థ ఆర్.జి త్రీ పరిధి ఓసిపి- 2 ఓబీలో కార్మికుడిగా పనిచేస్తున్న రామగిరి మండలం నాగపల్లికి చెందిన వేగోలపు సారయ్య (45) చికిత్స పొందుతూ మృతి చెందాడ.
నమస్తే తెలంగాణ కథనానికి స్పందన | పెద్దపల్లి జిల్లాలో క్యాన్సర్తో బాధపడుతున్న విద్యార్థి దుస్థితిపై ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి విద్యార�
Cheating | నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి మీడియాకు వివరాలను వెల్లడించారు.
Marijuana | గంజాయి సరఫరాదారులపై జిల్లాలోని సుల్తానాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గంజాయిని పూర్తిస్థాయిలో నియంత్రించాలని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా గంజాయి సరఫరా, విక్ర�
మంత్రి కొప్పుల | దళిత, బహుజనులు వివిధ రంగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఎన్టీపీసీ మల్కాపూర్లో అంబేద్కర్ వి
బొగ్గు గనుల వద్ద నిరసనలు | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయడాని వ్యతిరేకిస్తూ 28న గనుల వద్ద నిరసన కార్యక