పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణానికి చెందిన టీఆర్ఎస్ మాజీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది చింతలపని సత్యనారాయణ రెడ్డి మాతృమూర్తి అనసూయ ఇటీవల మృతి చెందారు. కాగా, నమస్తే తెలంగాణ దిన పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదరరావు పరామర్శించారు.
బుధవారం అనసూయ దశదినకర్మ సందర్భంగా దామోదరరావు పట్టణంలోని శ్రీ రామ్ నగర్లో గల సత్యనారాయణ రెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.