Road Safety Rules | ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించి వాహనాల రాకపోకలను గమనిస్తూ.. సురక్షితంగా రోడ్డు దాటి గమ్య స్థానాలకు చేరుకోవాలని అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఏ నాగరాజు సూచించారు.
ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఓ యువకుడు (Accident) బలయ్యాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చ
మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబైలోని కుర్లాలో మున్సిపల్ కార్పొరేషన్కు (BMC) చెందిన బెస్ట్ (BEST) బస్సు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోయ�
పెద్దపల్లి (Peddapalli) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. పట్టణ శివార్లలోని రంగంపల్లి వద్ద రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళలపై కారు దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ పరిస్థితి విషమ�
Road Fatalities: ఆగ్నేసియా దేశాల్లో 66 శాతం రోడ్డు ప్రమాద మృతుల్లో పాదాచారులు, సైక్లిస్టులు, టూ లేదా త్రీ వీలర్ రైడర్స్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇక ఇండియాలో అయితే టూ లేదా త్రీవీలర్ రైడర్ల మృతుల
SUV Rams Into Pedestrians | రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులపైకి వాహనం దూసుకెళ్లింది. (SUV Rams Into Pedestrians) డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వాహనం బొల్తాపడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో
ఉప్పల్ చౌరస్తాలో అత్యద్భుతంగా ఎంతో విశాలంగా రూ.36.50 కోట్ల వ్యయంతో స్కైవాక్ను (Sky Walk) హెచ్ఎండీఏ (HMDA) నిర్మించింది. దేశంలో అతిపొడవైన స్కైవాక్లలో ఒకటైన దీనిని నేడు మంత్రి కేటీఆర్ (Minister KTR) సోమవారం ఉదయం 11 గంటలకు ప�
స్పెయిన్లో (Spain) కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వానలకు రోడ్లన్నీ నదులుగా మారాయి. దీంతో వరద తాకిడికి కార్లు (Cars), పలువురు పాదచారులు (Pedestrians) కొట్టుకుపోయారు (Swept away).
పాదచారులు ట్రాఫిక్లో రోడ్డు దాటేందుకు పెలికాన్ సిగ్నల్స్ ఎంతో ఉపయోగపడుతాయని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సిగ్నల్స్ దాటే క్రమంలో ఎంతో మంది పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారని, వాటిని అర
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
Rajendranagar | రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ అత్తాపూర్లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్గూడా చౌరస్తా వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి.. బస్సు కోసం వేచిచూస్తున్న భార్యా భర్తలను
బెంగళూరు: రోడ్డు పక్కగా నడుస్తున్న వారి పైకి ఒక కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం 7.20 గంటలకు బనశంకరి ప్రాంతంలో ఫ