‘ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గాలికొదిలేసిన్రు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు? ఇదేం పాలన’ అంటూ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్�
పెద్దపల్లి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్దేనని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ సందర్భంగా శుక్రవారం మంచ�
తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత బీఆర్ఎస్కు కంచుకోటగా మారిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో జెండా ఎగరేయాలన్న ఉబలాటంతో అడ్డదారులు తొ
కార్మిక, కర్షకుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతానని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి ఓ
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు బీ-ఫారం అందజేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ను కేసీఆర్ ఆశీర్వదించ
ముస్లింలపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. రంజాన్ పండుగ సందర్భంగా కనీసం తోఫాలు కూడా ఇవ్వరా..? అని ప్రశ్నించారు.
సింగరేణి కార్మికుడి బిడ్డగా.. ఒకప్పటి కార్మికుడిగా తనను ఆదరించి అవకాశం ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థించారు. తనను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధ�
‘కాంగ్రెస్ వంద రోజుల పాలనతో మళ్లీ పదేండ్ల కిందటి దుస్థితి వచ్చింది. నమ్మి ఓటు వేస్తే.. అధ్వానమైన పాలనతో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఎవుసానికి ఎలాంటి కష్టాలుండేవో రేవంత్ �
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.