ఒక రైతు తన పదహారేండ్ల కొడుకును తీసుకుని గుడికి వెళ్లాడు. అక్కడ ఓ పండితుడు భగవద్గీత శ్లోకాలు చదివి వాటికి అర్థం చెబుతూ ఉన్నాడు. ఊరి జనమంతా అక్కడ పోగై ఉన్నారు. మంచి మాటలు నాలుగు చెవిలో వేసుకుందామని రైతు, తన క
నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఆదివారం రైతులు భారీగా వేరుశనగ ధాన్యం తీసుకొచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో సంత ఉండడం, టెం డర్లు సమయానికి అవుతాయనే ఉద్దేశ్యంతో రైతులు పెద్దఎత్తున వేరుశనగ ధాన్యాన్ని �
పల్లీలు పచ్చిగానో, ఉడికించో, వేయించో ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్లు తింటారు. కాస్త టైం పాస్కి బఠానీకి దోస్తీగా ఉండే వీటిని, నాలుగు అలా నోట్లో వేసుకు నమలడం చాలామందికి అలవాటు.
పల్లీలను పోషకాలకు గనిగా పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే పల్లీలను పొట్టుతో తినాలా, పొట్టు తీసేసి తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారం�
బాదంపప్పు, పల్లీల్లో అనేక అద్భుతమైన పోషకాలు ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండింటిలోనూ ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కనుక చాలా మంది స్నాక్స్ రూపంలో ఈ రెండింటినీ తింట
Health Benefits | పండుగలు, వేడుకలప్పుడు బాదం, జీడిపప్పు,వాల్నట్స్ లాంటి గింజలను బహుమతులుగాఇవ్వడం రివాజు. కానీ, పోషకాలతో నిండిన పల్లీలను మాత్రం మనం అంతగా పట్టించుకోం.
ఓ వ్యాపారి కోట్లాది రూపాయల విలువైన పల్లీలు (వేరుశనగ) కొనుగోలు చేసి.. వాటికి డబ్బులు చెల్లించకుండా ఎగనామం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి క�
ఆఫ్లోటాక్సిన్లతో పల్లీలు విషపూరితం అవుతున్నాయని ఇక్రిసాట్ పరిశోధకులు చెప్పా రు. ఈ ఆఫ్లోటాక్సిన్ల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, ముఖ్యం గా చిన్నారుల్లో లివర్ క్యాన్సర్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని త�
వేరుశనగ పంటను అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే వ్యాపారులు కొంటలేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని పెనుగొండ గ్రామానికి చెంది�
నవాబ్పేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం వేరుశనగ క్వింటాకు రూ.7,189 ధర లభించింది. ఆదివారం మార్కెట్ యార్డుకు రైతులు వేరుశనగను విక్రయించేందుకు భారీగా తీసుకొచ్చారు.
వ్యాపారులు సిండికేట్ గా మారి వేరుశనగకు తక్కువ ధర ఇస్తున్నారని ఆ గ్రహం వ్యక్తం చేస్తూ కల్వకుర్తి పట్టణంలోని హైదరాబాద్ చౌరస్తాలో రైతులు ధర్నాకు దిగారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్కు రైతులు ఆదివారం 12వ�
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�