రైతులకు యాసంగి కలిసొచ్చింది. యాసంగిలో సాగుచేసిన వేరుశనగ పంట దిగుబడి భారీగా రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్,
గతంలో ఎకరా భూమిలో వేరుశనగ సాగుచేస్తే 3 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చేది. దీంతో రైతులు సాగుకు వెచ్చించిన పెట్టుబడి ఖర్చులు గిట్టుబాటు అయ్యేది కాదు.
వేరుశనగకు బాదేపల్లి వ్యవసాయ మా ర్కెట్లో రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగకు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
ప్రజలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతుండటం, నానాటికీ గానుగ నూనె విక్రయాలు ఊపందుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ఫెడ్ విజయ బ్రాండ్ పేరుతో గానుగ నూనెను మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని నిర్ణయించింద
చింతకాని మండలంలో అత్యధికంగా 23 వేల ఎకరాల్లో సాగు పంటకు సరిపడా సాగునీరు విడుదల చివరి భూములకూ నీరు అందించేందుకు నీటి పారుదల శాఖ చర్యలు చింతకాని, మార్చి 3: చింతకాని మండలం జిల్లాలో వాణిజ్య పంటలకు కేంద్రం అని చె