సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న పఠాన్ (Pathaan) మూవీ ట్రైలర్ను మేకర్స్ లాంఛ్ చేశారు. జాన్ అబ్రహాం భారత్కు, భారత ప్రభుత్వానికి భయానకమైన అల్టిమేటమ్ జారీ చేస్తాడని ట్రైలర్ తో అర్థమవుతుంది.
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ‘పఠాన్’ మూవీని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ చిత్ర నుంచి ఇటీవల విడుదలైన ‘బేషరమ్ రంగ్..’ పాట వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పాట పట్ల �
షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటిస్తోన్న తాజా చిత్రం పఠాన్ (Pathaan). యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అరుదైన ఫీట్ను ఖాతాలో వేసుకున్నట్టు బీటౌన
యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న పఠాన్ (Pathaan) చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది పఠాన్. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ పై
లాక్డౌన్ కారణంగా షారుఖ్ ఖాన్ (Shahrukh khan) తను చేసే సినిమాల జోరు తగ్గినా, ఇప్పుడా గ్యాప్ ఫిలప్ చేసుకునేందుకు వరుసగా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. షారుఖ్ ఖాతాలో ప్రస్తుతం ‘పఠాన్' , ‘జవాన్', ‘డంకీ’ చిత్రాలు
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నపఠాన్ (Pathaan) చిత్రంలో మూవీ లవర్స్, అభిమానులను థ్రిల్ చేసే హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించేశారు.
8 దేశాల్లో యాక్షన్
యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్ సినిమాలపై అంచనాలు అమాంతం పెంచేశాయి.
సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న పఠాన్ (Pathaan) చిత్రంలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. కాగా మోస్ట్ ఎవెయిటెడ్ సినిమా గురించి అప్డేట్ ఇచ్చింది దీపికా పదుకొనే
షారుక్ ఖాన్ (Shah Rukh Khan) నటిస్తున్న పఠాన్ (Pathaan) సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్లో కొనసాగుతుంది. 3 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులు తమ ఫేవరేట్ స్టార్ నుంచి ఏదైనా అప్ డేట్