ఇంట్లో ఖాళీగా ఉన్నామని ఒకరు.. పనిచేసే ఉద్యోగంతో వచ్చే సంపాదన కుటుంబ పోషణకు సరిపోక మరొకరు... ఏదో ఒకటి అదనంగా పనిచేసి మరి కొంత డబ్బు సంపాదించాలని ఇంకొకరు.. ఇలా పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇ
వాట్సాప్ మేసేజ్లతో పాటు తెలియని గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు అక్కడ నడుస్తున్న చర్చలు నిజమని నమ్మి నిండా మునుగుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లలో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్, పార్�
డబ్బు పెట్టకుండా వచ్చేది ఉద్యో గం... పనిచేసినందుకు ఆయా సంస్థల యజమాన్యాలు నెల, వారం, రోజు వారీగా జీతాలు, వేతనాలు ఇస్తుంటారు. ఉద్యోగం చేసేందుకు వెళ్లిన వారు ఎక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టనవసరం లేదు.
అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటానన్న ట్రంప్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. దీంతో భారతీయ విద్యార్థుల డాలర్ డ్రీమ్స్ ఆవిరవుతున్నాయి. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంట�
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. మూడు ర�
దేశంలో ఒక్క రాష్ట్రంలోనే ఒకే ఏడాదిలో సుమారుగా రూ.2,000 కోట్లు దోచుకెళ్లారు. గుండెలు ఝల్లుమనే ఈ వార్త ఎక్కడిదో కాదు. అది మనదేశంలోనే, మన తెలంగాణ రాష్ట్రంలోనే.. అంత నగదును సైబర్ నేరగాళ్లు మన పౌరుల ఖాతాల నుంచి లూ�
పార్ట్టైమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద నుంచి రూ.1.61 కోట్లు వసూలు చేసి మోసగించిన ఇద్దరు సైబర్ నేరస్తులను నగర సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సైబర్క్రైమ్ డీసీపీ ధార కవిత కథనం ప్రకారం...మహారా�
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు సవ్యసాచిలా కష్టపడాల్సిందే! కాలేజ్ టైమ్ అయిపోగానే పార్ట్టైమ్ కొలువులు చేయాల్సిందే! విదేశాలకు వెళ్లే విద్యార్థులకు పరిపాటి అయిన ఈ విధానాన్ని హ�
పార్ట్టైమ్ జాబ్స్, లోన్ యాప్స్ పేరుతో మోసాలు.. ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ స్కామ్లు.. ఫెడెక్స్లో డ్రగ్స్ స్మగ్లింగ్ అంటూ బెదిరింపులు, సైబర్ దాడుల బారిన పడి నిత్యంత ఎంతో మంది అల్లాడుతున్నారు. ఇ�
రివ్యూస్ రాయాలంటూ.. పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరిట నగరానికి చెందిన ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు సైబర్నేరగాళ్లు. డ్రీమ్ డెవలప్మెంట్ పేరుతో రూపొందించిన గ్రూప్లో పార్ట్టైమ్ ఉద్యోగాల గురించి తొలు�
పార్ట్టైమ్ ఉద్యోగాల పేరుతో రూ. 500 ఎరవేసి లక్షలు దోచేస్తున్న సైబర్నేరగాళ్ల ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ కవిత కథనం ప్రకారం..
ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా �