Crime news | దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ భవనం సమీపంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. లోకల్ పోలీసులు, రైల్వే పోలీసులు, స్థానికులు తక్షణమే స్పందించి మంటలను ఆర్పేశ�
PM Modi | వచ్చే ఏడాది పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. బడ్జెట్కు సంబంధించి అభిప్రాయాలు, సూచనలను స్వీకరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థికవేత్తలు, నిపుణులతో సమావేశమయ్యారు.
Parliament | పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో (శుక్రవారం) ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీ�
ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రాంగణం ఇండియా - ఎన్డీఏ ఎంపీల కొట్లాటకు వేదికైంది. ఇంతకాలం సభ లోపల వాగ్వాదాలకు పరిమితమైన ఇరు పార్టీల ఎంపీలు గురువారం సభ బయట బాహాబాహికి దిగారు.
ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్కు ‘బ్రహ్మాస్త్రం’గా ఆ పార్టీ నేతలు, మీడియా అభివర్ణించిన ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా పార్లమెంట్లో శుక్రవారం చేసిన తొలి ప్రసంగం తుస్సుమంది. వయనాడ్ ఉప ఎన్నికలో గెలిచాక ఆమె�
Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi) పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.
Priyanka Gandhi | పార్లమెంట్కు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా సోమవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్తో పార్లమెంట్కు హాజరయ్యారు. పాలస్తీనా సంఘీభావానికి చిహ్న�
Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో రాజ్య
ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశంలోని పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకే విడత ఎన్నికలు నిర్వహించేందుకు అవకాశం కల్పించే జమిలి ఎన్నికలపై కేంద్రం దూకుడుగా ముందడుగు వేస్తున్నది.
Asaduddin Owaisi | మతపరమైన కట్టడాలను సర్వే చేయాలనీ, కూల్చివేయాలన్న వాదనలపై ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటును తవ్వి ఏదన్నా దొరికితే అది నాదే అవుతుందా? అని ప్రశ్నించా
Kerala MPs Protest | కేరళకు చెందిన ప్రతిపక్ష ఎంపీలు శనివారం పార్లమెంట్ వద్ద నిరసన తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రకృతి విలయంలో భారీగా నష్టం వాటిల్లిన వాయనాడ్కు సహాయ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Parliament | ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా పార్లమెంట్లో ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంది. విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే రైల్వే సవరణ బిల్లు-2024కు లోక్సభ ఆమోదముద్ర వేయించుకుంది. ఈ ఏడాది ఆగస్టు 9న పార్లమెంట్ వర్షా
అమెరికా బిలియనీర్ జార్జ్ సోరోస్తో కాంగ్రెస్కు సంబంధాలు, అదానీ అవినీతి అంశాలు పార్లమెంట్ను కుదిపేశాయి. సభ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే రాజ్యసభ, లోక్సభ పలుమార్లు వాయిదా పడ్డాయి.