ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభవం కానున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్కు వివిధ వర్గాల నుంచి నిరసన సెగ ఎదురవుతున్నది. దేశ రాజధానిలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ మరోసారి రణక్షేత్ర�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై మూడు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ(సీసీపీఏ) తుది నిర్ణయం తీసుకోవలసి ఉంది. సాధారణంగా �
850 మంది సభ్యులతో కూడిన లోక్సభను ప్రతిపాదిస్తున్నందున ప్రభుత్వం పెరిగే వ్యయంతోపాటు దేశ రాజధానిలో ప్రతిపాదిత కొత్త ఎంపీలకు వసతి కొరతను కూడా ఎదుర్కోనున్నది.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. రాజ్యసభలో అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. ఇరాన్ యుద్ధంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడుత�
ఈ నెలలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో శాసన సంబంధ, ఇతర అజెండాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో ఈ నెల 27న సమావేశం కానుంది.
ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ బిల్లు పెట్టి వెంటనే షెడ్యూల్లో చేర్చాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్ చిక్కడపల్లిలోని బీసీ పొలిటికల్ ఫ్రంట్
బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) అంశం గురువారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. బీహార్లో చేపడుతున్న ‘సర్'ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట�
వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ సోమవారం ల
ఎన్డీఏ అంటే.. నో డాటా అవైలబుల్ అని ప్రతిపక్షాలు చేసే విమర్శలు నిజమే అన్నట్టుగా పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. దేశానికి సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటు సభ్యులు లోక్సభ, రాజ్యసభలో ప్రశ్నలు వేస్త�
Congress | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అవినీతి వ్యవహారంపై చర్చ జరగాలంటూ దాదాపు ఆరురోజులపాటు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. దీంతో మంగళవారం ప
తమ డిమాండ్ల పరిష్కారానికి నోయిడా రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. పార్లమెంటు సమావేశాల వేళ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని, కనీస మద్దతు ధరకు చట్టబ�
బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
KCR | త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావే