బీహార్లో ఓటర్ల జాబితా సవరణ (సర్) అంశం గురువారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. బీహార్లో చేపడుతున్న ‘సర్'ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట�
వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై పూర్తిగా కేంద్రీకృతం కానున్న ప్రత్యేక చర్చ సోమవారం ల
ఎన్డీఏ అంటే.. నో డాటా అవైలబుల్ అని ప్రతిపక్షాలు చేసే విమర్శలు నిజమే అన్నట్టుగా పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. దేశానికి సంబంధించిన అనేక అంశాలపై పార్లమెంటు సభ్యులు లోక్సభ, రాజ్యసభలో ప్రశ్నలు వేస్త�
Congress | ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ అవినీతి వ్యవహారంపై చర్చ జరగాలంటూ దాదాపు ఆరురోజులపాటు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. దీంతో మంగళవారం ప
తమ డిమాండ్ల పరిష్కారానికి నోయిడా రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. పార్లమెంటు సమావేశాల వేళ ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని తలపెట్టారు. ప్రభుత్వం సేకరించిన తమ భూములకు పరిహారం పెంచాలని, కనీస మద్దతు ధరకు చట్టబ�
బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీడియాకు అందించే బాధ్యతను మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన న�
KCR | త్వరలోనే ప్రజల్లోకి వస్తానని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావే
దేశంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తోందో రాష్ట్రాల వారీగా వివరాలు తెలియజేయాలని బీఆర్ఎ�
Parliament Sessions : ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ(Cabinet Meeting) ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సెషన్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ముఖ్య నే
Minister KTR : పార్లమెంట్ అమృతకాల సమావేశాల పేరుతో తెలంగాణపై విషం చిమ్మడం ఏ సంస్కారానికి గుర్తు? అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)ని ఐటీ మంత్రి కే. తారక రామారావు(Minister KTR) ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు (Tealangana Formation)పైన పా�
Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Telangana State Formation) గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉ
మీరు క్షేమమని భావిస్తాను. ఎంతో ఘనచరిత్ర కలిగిన మన దేశంలో మహిళల సమానత్వం, ప్రాతినిధ్యం ఆదర్శాల పట్ల అచంచలమైన, అంకితభావం, తక్షణ స్పందన ఆవశ్యకత గురించి ఈ లేఖ రాస్తున్నాను. వచ్చే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల�