పార్లమెంట్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సడలింపు తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించా
ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపించడంతో ఊరూరా క్యాంపెయిన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని వరంగల్, మహబూబాబాద్ లోకసభ అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ అధినే�
రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చేస్తే ఓ పనైపోతదని సీపీఐ నేత నారాయణ కేంద్రానికి సలహా ఇచ్చారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఇద్దరు సీఎంలను జైల్లో పెట్టిన కేంద్రం, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని కూడా అరెస్టు చ
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం మం డలంలోని సయ్యద్పల్లి, రాపోల్, కాళ్లాపూర్ గ్రామా�
తెలంగాణ ప్రజల కోసం, రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడడం ఒక్క కేసీఆర్, గులాబీ జెండాతోనే సాధ్యమవుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని మోడీ త
ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, స్టాటిస్టిక్స్ సర్వెలెన్స్ బృందాలు వారికి కేటాయించిన ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించడమే కాకుండా అప్రమత్తంగా ఉండాలని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాష్రెడ్డి అన్నారు.
పోలీసు శాఖలో ఎస్సైలు, ఇన్స్పెక్టర్లు, ఏసీపీల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. పోస్టింగ్లు పొందిన కొద్ది రోజులకే బదిలీ అవుతున్నారు. పైరవీలతో లక్షలాది రూపాయలు పెట్టి పోస్టింగ్ పొంది, బాధ్యతలు చేపట్�
కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు.