పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యాంత్రాంగాన్ని ఎదు�
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
యూపీఏ పదేండ్ల పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని, అవినీతి పెచ్చరిల్లిపోయిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. దీర్ఘకాలిక ఆర్థిక పరిపుష్టికి యూపీఏ ప్రభుత్వం ఏమాత్రం చర్యల�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చే నెల 9 వరకు జరుగనున్నాయి. ఈ నెల 31న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
నరేంద్రమోదీ పాలనలో దేశం అధోగతిపాలైందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. మోదీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు అధ్యక్షతన మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్లో సమావేశం
న్యూఢిల్లీ: కొడుకులు, కూతుళ్లకు సమాన హోదా కల్పించామని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయసభలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. పురుషుల మాదిర�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే నిరసనలు మొదలయ్యాయి.
రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ఎస్ బహిష్కరించింది. రాష్ట్రం పట్ల కేంద్రం వైఖరికి నిరసనగా ...
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉభయ సభనుద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున
న్యూఢిల్లీ: పెగాసస్ స్నూపింగ్ ఆరోపణలు నిజమన్న సంగతి బయటపడిందని రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ఆయన చెప్ప