77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. మంగళవారం వాడవాడలా స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో త్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం.
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు.
రాష్ట్ర పోలీసు వ్యవస్థలో సీఎం కేసీఆర్ అనేక మార్పులు తీసుకువచ్చి, దేశానికి ఆదర్శవంతగా నిలిపారని, తెలంగాణలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ఉందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాష్ట్ర అవతరణ దశా
పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన సమావేశం అధికారిక కార్యక్రమమా? లేక పార్టీ మీటింగా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కార్యకర్తలకు ఇబ్బడిముబ్బడిగా వీఐపీ పాసులు ఇవ్వడమేంటని ఆశ్చర్యం వ�
ప్రధాని మోదీ (PM Modi) మరికాసేపట్లో హైదరాబాద్ రానున్నారు. సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ
రాష్ట్ర సచివాలయ ప్రారంభ వేడుకలను ఈ నెల 17న ఘనంగా నిర్వహించేందుకు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పి�
Traffic restrictions | పరేడ్ గ్రౌండ్స్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చ�
హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం నిర్వహించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
వస్తువుల వేలం | రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినియోగంలో లేని వస్తువులకు 5S నిర్వహణలో భాగంగా బుధవారం అంబర్పేట్లోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వేలం వేశారు.