హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21 నుంచి 27 వరకు ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం నిర్వహించినట్టు రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు.
వస్తువుల వేలం | రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినియోగంలో లేని వస్తువులకు 5S నిర్వహణలో భాగంగా బుధవారం అంబర్పేట్లోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వేలం వేశారు.
20 ఏండ్ల అలుపెరుగని ప్రస్థానంనాడు తెలంగాణకు.. నేడు బంగారు తెలంగాణ దిశగా పరుగులు కంటోన్మెంట్/ సికింద్రాబాద్, ఏప్రిల్ 26: స్వరాష్ట్ర సిద్ధి కోసం మేథోమథనంలోంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తన �