భర్తతో గొడవ పడి ఒంటరిగా రైల్వే స్టేషన్లో కూర్చొన్న మహిళపై కొందరు దుండగులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. బీజేపీ పాలిత హర్యానాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆమె భర్తతో గొడవపడి బయటికి వెళ్లింది. రాత్రి రైల్వేస్టేషన్లో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఓ వ్యక్తి రైలు బోగీలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతని ఇద్దరు స్నేహితులు అక్కడికి వచ్చి వాళ్లు కూడా అత్యా
Haryana Model: శీతల్ చౌదరి మర్డర్ కేసులో ఆమె బాయ్ఫ్రెండ్ను అరెస్టు చేశారు. కెనాల్లో ఆమె మృతదేహం సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు తెలుస్తోంది. హత్య చేయడానికి ముందు ఆమెను తీవ్రంగా కొట్టినట్
JJP Leader Shot Dead | జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నేతను దుండగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Viral video | అది బిజీ మార్కెట్..! వివిధ అవసరాల కోసం వచ్చిన వారితో ఆ మార్కెట్ కిటకిటలాడుతోంది. అంత రద్దీ మార్కెట్లోకి ఉన్నట్టుండి ఓ యువకుడు బ్రా వేసుకుని వచ్చాడు. సోషల్ మీడియా కోసం అసభ్యంగా రీల్స్ షూట్ చేయడం మ
Salman Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
fire broke out : హరియాణలోని పానిపట్లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని బ్లాంకెట్ ఫ్యాక్టరీలో మంటలు ఎగిసిపడటంతో అగ్నిమాపక యంత్రాలను రప్పించి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Heart Stroke | ఓ పోలీసు ఉన్నతాధికారి జిమ్ చేస్తుండగా, గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన హర్యానాలోని పానిపట్లో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Crime News | హర్యానా (Haryana) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పారిపోయేందుకు స్కెచ్ వేసిన ప్రియురాలు.. తాను చనిపోయానని ఇంట్లో వాళ్లని నమ్మించేందుకు చూడటానికి తనలాగే ఉన్న మరో యువతి ప్రాణం తీసింది.
త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పానీపట్లోని బిచ్పరి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
Electricity Bill | 65 ఏళ్ల సుమన్ హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 60 ఏళ్లుగా ఆ ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.21.89లక్షల కరె
అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పకతం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. ప్ర
పానిపట్: హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోల�