త్రిపుర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు విప్లవ్ దేవ్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది.
హర్యానా రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పానీపట్లోని బిచ్పరి గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది.
Electricity Bill | 65 ఏళ్ల సుమన్ హరియాణా రాష్ట్రం పానిపట్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. 60 ఏళ్లుగా ఆ ఇంట్లో ఒంటరి జీవితాన్ని గడుపుతోంది. కాగా, తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆమెకు షాక్ ఇచ్చింది. ఏకంగా రూ.21.89లక్షల కరె
అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పకతం సాధించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో రెండో స్థానంలో నిలిచాడు. ప్ర
పానిపట్: హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులు గాయపడ్డారు. పట్టుకునేందుకు వచ్చిన పోల�
విద్యను అందించడమే కాకుండా వివిధ రంగాల్లో నాయకులుగా ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం (ప�
ఛండీగఢ్: హర్యానాలోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు బయటపడ్డాయి. పానిపట్లోని శివ్నగర్లో ఉన్న ఓ ఇంట్లో మార్పులు చేర్పుల కోసం గ్రౌండ్ ఫ్లోర్లో తవ్వుతున్నారు. ఈ సందర్భంగా అక్కడ ముగ్గురికి చెందిన అస్థిపం�