ఆన్లైన్ ఆడిట్లో అద్భుతమైన పనితీరు రాష్ర్టానికి కేంద్ర సర్కారు కితాబు స్వయంగా లేఖ రాసి అభినందించిన కేంద్ర పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ‘పంచాయతీరాజ్ సంస్థ ఆడిటింగ్
స్థానిక సంస్థలు వివరాలు ఇచ్చేందుకు డిసెంబర్ 15 గడువు హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : పంచాయతీరాజ్ స్థానిక సంస్థలు వివిధ స్థాయిలో కనబర్చిన ప్రతిభకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించడానికి దరఖాస్త
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హర్షం వ్యక్తం చేశారు.
భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలతో పంచాయతీరా�
కవాడిగూడ : తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ కమిషనర్గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎ. శరత్ను తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ ట్రిబ్యూనల్ చైర్మన్ బండారు భాస్కర్, సభ్యులు పులిగారి గోవర్ధన్ ర
కేంద్రం ప్రశంసలే కాదు.. నిధులు కూడా ఇవ్వాలి పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): మిషన్ భగీరథ పథకం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ జల్ పథకాన్ని రూపొం�
పంచాయతీరాజ్ కార్యదర్శులతో మంత్రి ఎర్రబెల్లిహైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, గ్రామంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధ�
పంచాయతీలకు 7,695 కోట్లు గ్రామాలకు నిధుల వరద ప్రగతికోసం క్రమం తప్పకుండా విడుదల నేరుగా నిధులు.. వేగంగా నిర్మాణాలు ప్రజోపయోగ పనులకు ప్రాధాన్యం గతంలో నిలిచిన పనులకూ మోక్షం కరోనాలోనూ వెనక్కి తగ్గని ప్రభుత్వం హ�
అన్ని రాష్ర్టాల్లోనూ ఇకపై పంచాయతీ సిటిజన్ చార్టర్ మన దగ్గర విజయవంతం దేశంమొత్తం అనుసరించాలన్నకేంద్ర పంచాయతీరాజ్ శాఖ జూలై 1నుంచి స్పెషల్డ్రైవ్ గ్రామస్థాయిలో ఏ సేవకు ఎంత సమయం పడుతుందో స్పష్టంచేస్త�
పల్లెప్రగతి నేపథ్యంలో వేగంగా పూర్తికానున్న పనులు హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పల్లెప్రగతి నేపథ్యంలో గ్రామీణప్రాంతాల్లో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేసేందుకు ఉపాధి హామీ పనుల కింద ప్రభుత్వం రూ.1432
పెండింగ్ పనులను పూర్తి చేయాలిసమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.217 కోట్లను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదలచేసింద�