Bribe | ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజినీర్గా పనిచేస్తున్న పాండు రంగారావు.. ఫిర్యాదుదారు నుంచి రూ.50 వేలు లం
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం ఖమ్మంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జిల్లా పంచాయతీ మౌలిక వనరుల కేంద్ర భవనం(డీపీఆర్సీ) శిథిలావస్థకు చేరుకుంటున్నది.
రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) పనులు లెక్క తేలింది. 33 జిల్లాల్లో 34,511 పనులను రేవంత్రెడ్డి సర్కారు నిలిపివేసింది. దీంతో 2014-15 నుంచి 2023-24 వరకు సుమారు రూ.
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థకు మహర్దశ కలుగనున్నది. దీనిని సిల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఉపాధి కల్పన పారిశ్రామిక అవసరాలకు మానవ వనరులను తయారు చ�
పల్లెల్లోని మట్టి రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరా జ్ శాఖ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో మట్టి రోడ్ల �
ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వ నిర్ణయం మేరకు రేపటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులను నియమించడం జరుగుతుంది. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీలకు ప్రత్�
మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు
పరిగి మండలంలోని రాఘవాపూర్ గ్రామ పంచాయతీ పచ్చదనం, పరిశుభ్రతలో ఆదర్శంగా నిలిచి రాష్ట్ర స్థాయిలో మెరిసింది. ఈ గ్రామానికి 2023కు సంబంధించి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు దక్కింది.
కాంగ్రెస్, బీజేపీ వల్లే దేశం, రాష్ట్రం అధోగతి పాలైనట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఈ రెండు పార్టీలకు అధికార యావే తప్ప, ప్రజల సంక్షేమం, అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన
పంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం, అంత్యక్రియలకు ఇచ్చే మొత్తాన్ని పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీచేశారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని వివిధ రాష్ర్టాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ అధికారులు ప్రశంసించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ఎన్ఐఆర్డీలో జాతీయ గ్రామీణాభి
ఇటీవల మాలోత్ అంబవ్వ అనే మహిళా రైతు తన ఇద్దరు కుమారులు రవి, నబ్యా పండించిన పంట నేల రాలడంతో బోరున విలపించింది. రాలిన పంట భూమికి పట్టా లేకపోవడంతో పరిహారం అందదని వెకివెక్కి విలపించింది. సోమవారం అంబవ్వ పోడు ప�
రోజు రోజుకు ఎండ తీవ్రత పెరుగడం, వడగాలులు వీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకంగా వేసవి ప్రణాళికలను సిద్ధం చేసింది.
పరిపాలనా సౌలభ్యం కోసం 2017లో జిల్లాలను విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.