రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోత్రిముఖ పోటీ నెలకొన్నది. 3,836 పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ జరిగే 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదు పంచాయతీల్ల�
నామినేషన్లు తిరస్కరణకు గురవుతాయేమోనన్న ముందుచూపుతో భార్యాభర్తలు, కొడుకు సర్పంచ్ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఉపసంహరణకు అవకాశమివ్వకపోవడంతో ఆ ముగ్గురు సర్పంచ్ బరిలో నిలవాల్సిన వి�
ఐదుగురు సర్పంచ్ అభ్యర్థులు, ఇద్దరు కుల పెద్దలు, మరో 56 మందిపైనా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లిలో గ్రామంలో గురువారం రాత్రి చో�
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎట్టకేలకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల వరకు విడుదల కాగా, 2-3 రోజుల్లో మరో రూ.75 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. పలు గ్రామ పంచాయతీల్లో ఆయా సామాజిక వర్గాలు లేకపోయినా లేక వారి జనాభా అతి తక్కువగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్లు కేటాయించ�
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు. వారికి ఎన్నికల గుర్తులు కూడా కేటాయ
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల్లోనే నగారా మోగనున్నట్టు తెలుస్తున్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కొన్ని రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వ పెద్దలు కీలక ప్రకటన చేయనున్నట్టు సమాచారం. సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ తర్వ�
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జూలైలో అయినా జరుగుతాయా అనే అనుమానం కలుగుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్
క వైపు పంచాయతీ.. మరో వైపు మండల పరిషత్ ఎన్నికలకు కసరత్తు (Panchayati Elections) జరుగుతున్న కొత్తగూడెం జిల్లాలోని ఆ ఏడు పంచాయతీల లెక్క ఎటూ తేలడం లేదు. కొత్తగూడెం కార్పొరేషన్ కావడం అందులో సుజాత నగర్ మండలంలోని ఏడు పంచాయతీల�
నిర్దిష్ట ఐదేండ్ల పదవీకాలం ముగిసేలోగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
West Bengal results | పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) హవా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం టీఎంసీ 8,232 పంచాయతీలను కైవసం చేసుకున్నది.
Election Campaign | పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీల మధ్య అక్కడ ప్రధాన పోటీ నెలకొని ఉంది.