‘ఇక ముందు గెలుపేలక్ష్యంగా మన పయనం కొనసాగాలి.., ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలతో క్వార్టర్ ఫైనల్ ముగిసింది. రానున్న రోజుల్లో సెమీ ఫైనల్.., 2028లో ఫైనల్ మ్యాచ్ ఉంది.. ఫైనల్లో బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ ఇచ్చి�
Khammam | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొ
Congress | పంచాయతీ ఎన్నికల్లో దిమ్మతిరిగే తీర్పు రావడంతో కంగుతిన్న కాంగ్రెస్ నాయకులు.. బీఆర్ఎస్ మద్దతు, స్వతంత్ర సర్పంచుల వెంట పడుతున్నారు. అధికారంలో పార్టీలో చేరితేనే నిధులు వస్తాయని, గ్రామాలు అభివృద్ధి చ
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.
congress | పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల ఓటమిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులపై, సామాన్య ఓటర్లపై దాడులు, దౌర్జన్యాలకు దిగుతున్నారు.
Gangaram Thanda : ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్తి తనకు ఓటు వేయలేదని అన్నదాతప
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Sarpanch Elections | సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంతో గందరగోళం నెలకొంది.
Panachayat Elections | మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే ఆందోళనతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలపట్టుకున్నారా? రాష్ట్రంలో 60శాతం గెలిచామనే ప్రకటనతో పైకి మేకపోతు గాంభీర్య�
తాను కారు గుర్తుతోనే గెలిచానని, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నట్టు స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు.
రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల తర్వాత కారు స్పీడుకు కాంగ్రెస్ ఖతమవుతుందని, మరో 20 ఏండ్లు ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తుది విడత పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల అక్రమాలకు పాల్పడిన ఆర్వోలపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడినైన తనకు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మద్దతు ఇవ్వలేదని ఓదెల మండలం మడకకు చెందిన గోశిక రాజేశం ఆరోపించారు.
Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడాడాని మండిపడ్డారు.