తొలి విడత పంచాయతీ పోరులోనే కమలం వాడిపోయింది. ఇతరులు గెలిచిన స్థానాల్లో సగం కూడా గెలువలేక చతికిలపడటంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తొలి విడత పంచాయతీ పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులకు పోటాపోటీగా స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది
గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి.
పల్లెల నుంచే కాంగ్రెస్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 68 సీట్లు సాధించడంతో క్యాడర్ జోష్లో ఉన్నది. మిగిలిన రెండు విడతల్లోనూ అధిక స్థానాలను సాధించేందుకు పార్టీ శ్రేణులు ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించారు.
పంచాయతీ పోరులో పట్నం ఓటర్లు కీలకంగా మారారు. ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం వివిధ ప్రాంతాలకు పెద్ద సంఖ్యల వలస వెళ్లిన వారిని మచ్చిక చేసుకోవడంపై అభ్యర్థులు కన్నేశారు. స్వల్ప ఓట్ల తేడాతోనే గెలుపోటములు ప్రభా
తెలంగాణ పల్లెలు చైతన్యం ప్రదర్శించాయి. అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేశాయి. రెండేండ్ల క్రితం ఆరు గ్యారెంటీల పేరిట ఆశ పెట్టి గద్దెనక్కిన కాంగ్రెస్ సర్కార్ చేసిన మోసంపై రగిలిపోతున్న గ్రామీణ ఓటర్లు �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మొదటి విడుతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. తెలంగాణ తెచ్చి, లెక్కకు మించిన సంక్షేమ పథకాలతో అండగా నిలిచిన బీఆర్ఎస్కే గిరిజనం జై �
MLA Jagadish Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి (Chinna Kaparthi) గ్రామంలోని ఓ డ్రైనేజీ కాల్వలో పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు లభ్యమయ�
రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.
Mulugu : ములుగు జిల్లా ఏటూరు నాగారం సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు (Kakulamarri Narsimha Rao) సతీమణి భారీ మెజార్టీతో గెలుపొందారు.
Jagtial : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో మెట్పల్లి (Metpally) మండలంలో 9 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఎనిమిది చోట్ల ఎన్నికయ్యారు.
Sangareddy : గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంత్ సాగర్లో కౌంటింగ్ ఉత్కంఠగా సాగింది. బీఆర్ఎస్ మద్దతు పలికిన బేగరి నర్సింలు(Begari Narsimlu) ఒకేఒక ఓటుతో సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున�