జానపదులు అనుభవపూర్వకంగా చెప్పిన సామెతల్లో ఇదొకటి. ఎన్ని తరాలు మారినా ఈ సామెత కొత్త అర్థాన్ని సంతరించుకుంటూనే ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ.. ఆగమాగం అవుతుంటారు కొందరు.
కొందరు నిస్వార్థంగా కష్టపడుతూ తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. అలాంటివారు ఏ వనరులూ లేకపోయినా సమయానికి లబ్ధి పొందుతారు. ఇంకొందరు మాత్రం, అన్నీ తెలిసినా ఆచితూచి వ్యవహరిస్తుంటారు. చేసే ప్రతిపనిలో స్వార్థం ఉ
కొందరంతే! ముందూ వెనుకా చూడరు. మంచీ చెడూ ఆలోచించరు. తాము అనుకున్నదే నిజమని నమ్ముతారు. ప్రతీ విషయంలోనూ ఆగమాగం అవుతారు. ఇలా నిలకడ లేని ప్రవర్తన కలిగినవారిని ఉద్దేశించి చెప్పిన సామెతే ‘ఆగమాగం అల్లుడు అత్త మెడ
‘వానిదంతా ఒజ్జల పుచ్చకాయ యవ్వారం! చెప్పుడే కానీ.. చేసుడుండదు’ అంటుంటారు. ఈ పదబంధంలో ‘ఒజ్జల పుచ్చకాయ’ అనేది పాతకాలపు మాట. జానపదుల స్వచ్ఛమైన పలుకుబడి. ఇందులో ‘ఒజ్జ’ అంటే గురువు. ఈ పదబంధం ఎలా పుట్టిందంటే.. పూర�
‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది’ అని నానుడి. అయినా కూడా ‘నిజం నిమ్మళంగనే బయటవడ్తది’ అన్నారు పెద్దలు. ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనిషి మాట తప్పకూడదు, అబద్ధం అసలే చెప్
ఓ విషయాన్ని పదిమంది చెప్పినా వినకుండా.. మొండి పట్టుదలతో అర్థంలేని ప్రయత్నాలు చేయడాన్నే ‘కాకి దంత పరీక్ష/కాకి పళ్ల పరీక్ష’ అంటారు. లోకజ్ఞానం బొత్తిగాలేని ఓ అనుమానపు పెద్దమనిషికి ఓసారి కాకికి ఎన్ని పళ్లున
ఒక పదునైన మాట పది దెబ్బలతో సమానం. అందుకే పిల్లలకు మాట్లాడటం నేర్పించమని చెబుతారు జానపదులు. మాట్లాడ నేర్పించడం అంటే.. ‘అమ్మా.. ఆవు, ఇల్లు.. ఈగ’ కాదు. సమాజం గురించి నేర్పించడం. తెలివిగా వ్యహరించేలా, నలుగురినీ మ�
ప్రతీక్షణం అప్రమత్తంగా ఉంటూ, తెలివితో వ్యవహరిస్తే.. ఏ పనైనా సులువేనని అనుభవపూర్వకంగా చెప్పారు మన పెద్దలు. ఇకమతు లేనోన్ని ఇగురం ఉన్నోనితో పోల్చుతూ నాడు జానపదులు చెప్పిన సామెత ఇది.
‘మాకు ఉన్నది ఇద్దరే పిల్లలు. చిన్నది కూడా ఈడుకొచ్చింది. మీకెలాగూ ఇద్దరే కాబట్టి ఒకేసారి ఒకే రోజున కుండమార్పిడి పెండ్లి జేత్తం. అట్లయితనే మాకు కుదుర్తది. లేకపోతే మీ ఇష్టం’ అటుంటారు పెండ్లి సంబంధాలు మాట్ల�
పూర్వం నుంచీ అల్లుడంటే అపార గౌరవం, ఎంతో మర్యాద. మన ఆడబిడ్డను ఇస్తాం కాబట్టి, ‘ఇంటికొచ్చిన అల్లుణ్ని సరిగ్గా చూసుకోకపోతే.. రేపు కూతుర్ని ఏమైనా అంటడేమో అనే భయం.