Minister Tummala Nageswara rao | ముడి పామాయిల్ దిగుమతిపై సుంకాలను రద్దు చేయడం వల్ల దేశ ఆయిల్పామ్ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు.
‘మన దేశంలో 1947 స్వాతంత్య్రం రాక ముందు ఒక వ్యక్తి ఏడాదికి దాదాపు 3-4 కేజీల వంట నూనె వినియోగించే వారు. అది ఇప్పుడు 20 కేజీలకు చేరుకోవడంతో దేశవ్యాప్తంగా ఉన్న 140 కోట్ల మంది ప్రజలు ఏటా 22 నుంచి 23 మిలియన్ మెట్రిక్ టన్�
దేశీయ వంటనూనెల దిగుమతులు ఈ ఏడాది ఆగస్టులో 33 శాతం ఎగిశాయి. ఏకంగా 18.52 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. నిరుడు ఆగస్టు నుంచి ఈ స్థాయిలో నెలవారీ దిగుమతులు లేకపోవడం గమనార్హం.
మంచి లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ, వాణిజ్య పంటల వైపు రైతులను మళ్లించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగుకు రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్నది.
వంటనూనెల విక్రయ సంస్థ పతంజలి ఫుడ్స్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. వచ్చే ఐదేండ్లకాలంలో రూ.5 వేల కోట్ల నిర్వహాణ లాభం, రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నది. ఎఫ్ఎంసీజీ, ఆయిల్ పామ్ రంగంలో ఉన్న
palm oil | ఆయిల్పామ్ సాగుకు సిద్దిపేట జిల్లా అడ్డాగా మారుతున్నది. సర్కారు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సాహంతో పాటు మార్కెట్లో పంటకు మంచి డిమాండ్ ఉండడంతో సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభ�
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పట్టాలు ఇ చ్చేందుకు సన్నద్ధం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ కలెక్టర్లను ఆదేశించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి వీ
ఆన్లైన్ మార్కెటింగ్కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ‘విజయ’ బ్రాండ్ వంట సరుకులను కూడా ఆన్లైన్ ప్లాట్ఫాం ద్వారా విక్రయించాలని ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్ర
తెలంగాణ ప్రభుత్వం రాయితీ అందిస్తున్న పామాయిల్ మొక్కలను ఆంధ్రాకు తరలిస్తున్న లారీని రైతులు పట్టుకుని దమ్మపేట పోలీసులకు ఆదివారం తెల్లవారుజామున అప్పగించారు.
Minister KTR | తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న
ఆయిల్పామ్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలిస్తున్నదని, మొక్క దశలో రెండేళ్లు కాపాడితే 20 సంవత్సరాల వరకూ రైతులకు కాసులు కురిపిస్తాయని రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి �
దేశ ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సాదాగా వచ్చి.. సీదాగా వెళ్లిపోయాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్