దేశంలో వంట నూనెల లోటును పూడ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను ప్రోత్సహించి అనేక రాయితీలు కల్పించడంతో వేలాది ఎకరాల్లో రైతులు పంట సాగు చేయగా, కొన్ని ప్రాంతాల్లో దిగుబడి మొదలైంది.
Palm Oil | పామాయిల్ ఫ్రీ, నో పామాయిల్.. అనే లేబుల్తో మార్కెట్లో ఆహార ఉత్పత్తుల అమ్మకాలు పెరగటంపై ‘ఇండ్ ఫుడ్ అండ్ బేవరేజ్ అసోసియేషన్' (ఐఎఫ్బీఏ) ఆందోళన వ్యక్తం చేసింది.
పామాయిల్ గెలల కొనుగోలు లో రైతులకు ఆయిల్ఫెడ్ సంస్థ అధిక ధర చెల్లిస్తున్నదని, దీన్ని అడ్డుకునేందు కు పలు ప్రైవేటు కంపెనీలు ఆయిల్ఫెడ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. ప్రైవేటు సం�
మనం వంట చేసేందుకు అనేక రకాల ఆయిల్స్ను ఉపయోగిస్తుంటాం. మన ఇంట్లో చేసే వంటలకు నాణ్యమైన వంట నూనె ఏదో తెలుసుకుని మరీ ఉపయోగిస్తుంటాం. అయితే బయట హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇతర ప్రదేశాల్ల�
ఏడేళ్లుగా పామాయిల్ గెలల క్రషింగ్ లక్ష్యం చేరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న అశ్వారావుపేట, అప్పారావుపేట ఫ్యాక్టరీల సామర్థ్యానికి సరిపడా పామాయిల్ గెలల ఉత్పత్తి జర�
Minister Thummala | పామాయిల్ సాగుతో( Palm oil cultivation) అధిక లాభాలు వస్తాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala)అన్నారు. ఖమ్మం జిల్లా గుర్రాలపాడులో పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
దేశంలో వంటనూనె ధరలు పెరగనున్నాయి. ముడి, రిఫైన్డ్ వంటనూనెలపై దిగుమతి సుంకాన్ని ఒకేసారి 20 శాతం వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోనే పామాయిల్ హబ్గా పేరుగాంచిన అశ్వారావుపేట ప్రాంతంలో క్రమంగా ఆ పంట ప్రాభవం మసకబారుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జన్యులోపంతో కూడిన మొక్కల పంపిణీ దగ్గర నుంచి మొదలుకొని..
Harish Rao | వానాకాలం వచ్చినా రైతుల పంట పెట్టుబడి సాయంపై ప్రభుత్వం నోరు మెదపడం లేదని బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు. పంట సాగు కంటే ముందే ఎకరాకు ఇస్తామన్న రూ.7500 వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా
ఈ ఏడాది (2024-25) కొత్తగా లక్ష ఎకరాల్లో ఆయిల్పామ్ సాగయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. ఇప్పటికే 67,500 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు 18 వేల మంది రైతులు తమ పేర్లను నమోదు చే�
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ వార్షిక మెయింటెనెన్స్ పూర్తి చేసి సోమవారం నుంచి పునః ప్రారంభించనున్నట్లు టీఎస్ ఆయిల్ఫెడ్ జనరల్ మేనేజర్, అప్పారావుపేట, అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీల మేనేజర�
వంటనూనెల దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి నెలలో భారత్ 9.75 లక్షల టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకున్నది. క్రితం ఏడాదితో పోలిస్తే 13 శాతం తగ్గిందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా
గెలల ధరలో వ్యత్యాసం నగదును పామాయిల్ రైతుల ఖాతాలో ఆయిల్ఫెడ్ అధికారులు సోమవారం జమ చేశారు. ఆయిల్ ఇయర్ ప్రకారం నవంబర్ నుంచి కొత్త ఓఈఆర్ ఆధారంగా గెలల ధర చెల్లించాల్సి ఉంది. అయితే నవంబర్ నుంచి కొత్త ఆయ�