పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయనున్నట్టు ఇండోనేషియా ప్రకటించింది. సోమవారం నుంచి ఎగుమతులు ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు
న్యూఢిల్లీ : పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే వంట నూనె ధరలు సబ్బుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులకు ఇది ఊరట కలిగించే వార్తే. రాబోయే రోజుల్లో
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�
ధాన్యం సేకరణలో కేంద్రం అంతులేని కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల సాగువైపు ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే పప్పు, నూనె గింజల సాగువైపు రైతులు మళ్లారు. తాజాగా మార్కెట్లో మంచి డిమాండ�
రైతులకు ఉగాది కానుక టన్నుకు రూ.3,342 పెంపు అశ్వారావుపేట, ఏప్రిల్ 1 : పామాయిల్ గెలల ధర భారీగా పెరిగింది. ఉగాది కానుకగా ఆయిల్ ఫెడ్ శుక్రవారం రైతులకు రికార్డు ధర ప్రకటించింది. ఏప్రిల్ నెలకు గాను టన్ను గెలల ధర
కొత్త జిల్లా కేంద్రాల్లో జిల్లా జడ్జి కోర్టుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అధికారులను కోరారు. మంగళవారం ఆయన అరణ్యభవన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయ�
వనపర్తి జిల్లాలో తక్కువ సమయంలో గెలలు ఇక్కడి నేలల స్వభావంతో త్వరితగతిన పంట రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళిక జిల్లాలో 12 వేల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు రైతులను అభినందించిన మంత్రి నిరంజన్రెడ్డి �
హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): జాతీయ వంట నూనెల అభివృద్ధి మిషన్లో భాగంగా ఈ నెల 28న హైదరాబాద్ వేదికగా ఆయిల్పామ్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్