నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ల పేరిట రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాథమిక హకుల ను కాలరాస్తున్నారని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె �
రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు పల్లె రవికుమార్గౌడ్ మంగళవారం తెలంగాణ భవన్లో ప్రమాదవశాత్తు జారి పడడంతో కాలు విరిగింది.
Palle Ravikumar Goud | విద్యార్థి ఉద్యమ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ను బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.
కల్లుగీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో కల్లుగీత వృత్తి చేస్తూ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి జారి పడి అక�
తాటి ఉత్పత్తులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ తెలిపారు. చెన్నై నగర శివారులోని మాధవవరంలో తాటి ఉత్పత్తుల సెంట్రల్ ఇన్స్టిట్యూట్ను బీసీ కమిషన�
తెలంగాణ ఉద్యమ నాయకుడు, సీనియర్ పాత్రికేయుడు పల్లె రవికుమార్గౌడ్ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నగరానికి వెళుతున్న సందర్భంగా అబ్దుల్లాపూర్మెట్లోని డాక్టర్
బీసీలు (BC) వెనుకబడ్డ వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) అన్నారు. బీసీలతోపాటు యావత్ తెలంగాణ సమాజానికి రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)
తెలంగాణ రాష్ట్ర గీత కార్మికుల ఆర్థిక సహకార సంస్థ చైర్మన్గా నల్లగొండ జిల్లాకు చెందిన పల్లె రవికుమార్గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లె రవికుమార్గ
మునుగోడు ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మునుగోడు తర్వాత నియోజకవర్గంలో పెద్దదైన చండూరు మండల ఎంపీపీ పల్లె కల్యాణి, ఆమె భర్త కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, ప్రముఖ జర్నలిస్�
Munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి, భంగపడ్డ పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరారు. చండూరు ఎంపీపీగా కొనసాగుతున�