KTR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తన పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్మాగాంధీ కన్న కలలను కూడా స�
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించింది. ఈ నేపథ్యంలో ఏటేటా జ్వరాలు, వ్యాధుల సంఖ్య తగ్గుతూ వస్తోంద�
కోట్లాది రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలతో మారుమూల పల్లెలు, కుగ్రామాలు, గ్రామీణ ప్రాంతాలన్నింటిలో గణనీయమైన మార్పులు వచ్చాయని రాష్ట్ర పంచాయత
గోదావరి జలాలతో నర్సంపేట సస్యశ్యామలం అవుతున్నదని, పల్లెప్రగతి కార్యక్రమంతో నేడు గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి చెందాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉ
CM KCR | సంపద పెంచుదా, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమ�
పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, మొకల పెంపకం, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం వంటి పనుల వల్ల గ్రామాల రూపురేఖలే మారాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జాతీయ పంచాయతీ అవార్డు పుర�
గ్రామీణాభివృద్ధిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తోందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం ప్రతి పంచాయతీకి ఒక ట్రాక్టర్ అందించిన ఏకైక రాష్ట్రం �
సీఎం కేసీఆర్ పట్టణాలకు ఏ మాత్రం తీసిపోకుండా గ్రామాలను అభివృద్ధిలో ఆదర్శంగా నిలుపుతున్నారు. ఇందుకు నిదర్శనం చేవెళ్ల మండల పరిధిలోని తంగడిపల్లి అనుబంధ గ్రామం మడికట్టు. గతంలో చాలా వరకు అనుబంధ గ్రామాల్లో �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో మండలంలోని మేడిపల్లి అభివృద్ధి, పచ్చదనం, శుభ్రతలో ప్రగతి పథంలో కొనసాగుతున్నది. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, కంపోస్ట్యార్డు, వైకుంఠధామ�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గౌరాయపల్లి గ్రామంలో గురువారం ఆమె పల్లె ప�
హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలుస్తున్నాయని, ఇది ప్రజల భాగస్వామ్యంతో సాధించిన విజయమన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నార�
రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. 5వ విడుత పల్లె, పట్టణ ప్రగతిపై శనివారం హనుమక�
20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి 15 రోజుల పాటు పారిశుధ్యంపై దృష్టి ప్రతి నెలా నిధుల కేటాయింపు నాలుగు విడుతల్లో అభివృద్ధి పరుగులు మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతి పథకాల�