CM KCR | పూటపూటకో పార్టీ మారేవారికి అవకాశం ఇస్తే ప్రజలు ఓడిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా కందాల ఉపేందర్రెడ్డిని గెలిపించాలని క
CM KCR | డబ్బు మదంతో ప్రజాస్వామ్యానే కొంటాం అంటున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డిపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా పాలేరు జీళ్ల చెరువులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్�
CM KCR | పాలేరు సభలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తుమ్మల ఓడిపోయి మూలకు కూర్చుంటే.. పిలిచి మంత్రిని చేశాను అని కేసీఆర్ తెలిపారు. ఎమ్మెల్యే చేసి ఐద
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిర�
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
నాడు పాలేరు కరువు ప్రాంతం.. కేవలం ఆముదం, జొన్న వంటి మెట్ట పంటలు పండే ప్రాంతం.. పనుల్లేక వలస వెళ్లే ప్రజలు.. ఖాళీగా దర్శనమిచ్చిన ఊళ్లు.. అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనే వాడులేని దైన్యం.. కానీ, స్వరాష్ట్రం వచ్చ�
పాలేరును పాలించుకునే దమ్ము, సత్తా ఇక్కడి ప్రజలకు ఉన్నదని, పరాయి వాళ్ల పాలన పాలేరు నియోజకవర్గ ప్రజలకు అవసరం లేదని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పొలిశెట్టిగూడెంలో..
పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంతోనే సరిపెట్టుకుంటుందని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. ఇక్కడ బీఆర్ఎస్కు షర్మిలకు మధ్యే పోటీ ఉంటుందని తెలిప
రాబోయే ఎన్నికల్లో పాలేరులో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని సాయిగణేష్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 60వ డివిజన్ రామన్నపేట కాల�
JNTU | పాలేరు(ఖమ్మం), మహబూబాబాద్లో జేఎన్టీయూ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బీటెక్లో ఐదు కోర్సులతో జేఎన్టీయూ కాలేజీలు ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది.
నాలుగు రోజులుగా ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలతో ఖమ్మం జిల్లాలోని చెరువులు, కుంటలు, లిఫ్టులు పొంగిపొర్లుతున్నాయి. పాలేరు, వైరా, లంకాసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి నిండు
2023-2024 విద్యాసంవత్సరంలో పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిసింది.
పంట పొలాలకు వెళ్లాలంటే చుట్టూ పది కిలోమీటర్ల మేర తిరిగిపోవాల్సిన దుస్థితి నుంచి ఆ రైతులకు మోక్షం లభించే తరుణం వచ్చింది. వాగులో నీరు లేనప్పుడు కాలినడకన వెళ్లినా, ఇప్పుడు పాలేరు నిండా నీటితో పారుతుండడంతో