నిత్యం కరువు కాటకాలతో ఉండే పాలేరు నియోజకవర్గం రాష్ట్రం ఏర్పడ్డాక సస్యశ్యామలంగా మారింది. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు సహకారం, అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో 2016లో పాలేరు రిజర్వాయర్పై కూసుమం
Harish rao | ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఆర్కు ఈ సభ చాలా ముఖ్యమని చెప్పారు. ఇది జాతీయ రాజకీయాలను మలుపు తిప్పుతుందని
నాగార్జున సాగర్ నుంచి ఆదివారం విడుదల చేసిన 4,500 క్యూసెక్కుల నీరు పాలేరు రిజర్వాయర్కు బుధవారం చేరింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కింద ఇంకా వరినాట్లు పూర్తికాకపోవడం, పాలేరు రిజర్వ
భద్రాద్రి కొత్తగూడెం : పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో కన్నుమూశారు. 1983వ సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం
Srisailam | శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి ప్రాజెక్టుకు 1,23,937 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు గేట్లను పది అడుగుల
కూసుమంచి: కూసుమంచి మండలం నాయక్గూడెంలోని లక్ష్మీతిరుపతమ్మ వారి ఆలయంలో 17 రోజుల వ్యవధిలో రెండుసార్లు చోరీ జరిగింది. అక్టోబర్1వ తేదీన రూ.10 వేల విలువ గల హుండీని పగుల గొట్టి అందులోని నగదును అపహరించారు గొంగలు. �
హైదరాబాద్ : తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్ 9న లక్షమంద�