దశాబ్దాలుగా సాగునీటి కోసం కలలుగంటున్న పాలమూరు ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల వాంఛ మరికొన్ని గంటల్లో సాకారం కానుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ వద్ద పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప�
‘పల్లె పల్లెన పల్లేర్లు మొలిచే పాలమూరులోన నా తెలంగాణలోనా’ అనే గోరటి వెంకన్న పాట నాటి పాలమూరు దుస్థితికి నిదర్శనం.అటువంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత ఒక పక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చు
2018 నవంబర్ 21న మహబూబ్నగర్ జిల్లాలోని జడ్చర్లలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ ప్రసంగంలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్టుగానే పాలమూరు నుంచి ముంబై వెళ్లే బస్సులు పూర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సాగునీరందించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప ట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) డ్రై రన్కు సిద్ధమైంది.
ఇక జెట్ స్పీడ్తో పాలమూరు ఎత్తిపోతల పనులు జరగనున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీని
Brijesh Tribunal |ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను ఇష్టారీతిన ప్రాజెక్టులను కేటాయించిన తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సూటిగా ప్రశ్నించింది. ‘నాడు మీరు చేసిందే నేడు తెలంగాణ ఆచరిస్తున్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.