ఇక జెట్ స్పీడ్తో పాలమూరు ఎత్తిపోతల పనులు జరగనున్నాయి. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రాజెక్టు పనులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీని
Brijesh Tribunal |ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదీ జలాలను ఇష్టారీతిన ప్రాజెక్టులను కేటాయించిన తీరుపై ఏపీ ప్రభుత్వాన్ని బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ సూటిగా ప్రశ్నించింది. ‘నాడు మీరు చేసిందే నేడు తెలంగాణ ఆచరిస్తున్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.