పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతుల సాధనపై దృష్టి సారించాలని సంబంధిత అధికారులను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. మైనర్ ట్యాంకుల ద్వారా ఆదా చేసిన 45 టీఎంసీలపై సీడబ్ల్యూసీ లేవనెత్తిన సందేహా�
నల్లగొండ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు రూ.100 కోట్లతో వట్టెం రిజర్వాయర్ నుంచి మేడికొండ వాగు ద్వారా డిండికి తరలించి సాగు నీళ్లు ఇవ్వవచ్చని, కానీ కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి, కమీషన్ల కోసం ఏదుల రిజర్వాయర్ నుం�
దక్షిణ తెలంగాణ ప్రజల సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘాల సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు.
విద్యాశాఖకు చెందిన ఓ ఫైల్ ఆరు నెలలు పెండింగ్ పడడంతో.. సీఎంవోలోని కీలక ఐఏఎస్ అధికారితోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లకు సీఎం రేవంత్రెడ్డి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది.
Srinivas Goud | కాంగ్రెస్ నేతలను కాలువలు తవ్వమంటే గతాన్ని తవ్వుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ తెలంగాణకు సాగునీటి రంగం విషయంలో చేసిన పాపాలు తవ్వితే పుట్టల నుంచి ప�
‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ భూనిర్వాసితులు మంగళవారం ఆందోళన చేపట్టారు. వల్లూరు, ఉదండాపూర్కు చెందిన ముంపు నిర్వాసితులు మూకుమ్మడిగా మహబూబ్నగర్ జిల�
పెండింగ్ నిధులు ఇప్పించి, తెలంగాణను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన హక్కులను, హామీలను త్వరితగతి
కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ఇ చ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చే స్తామని స్పష్టం చేశారని, వంద రోజుల వరకు వేచి చూస్తామని ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమని మాజ�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరైన నేపథ్యంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాట