Revanth Reddy | సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్
Revanth Reddy | మావటివాడు ఏనుగును చిన్నప్పుడే గొలుసుతో కట్టేస్తాడు. మొదట్లో అది గొలుసును తెంపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ, దాని బలం సరిపోక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత కూడా మ
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతున్నా, ఎవరూ అడ్డుపడటం లేదంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర�
బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల పోరుబాట తొలిరోజు విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయినా సా గునీటి రంగానికి ప్రాధాన్యమివ్వకపోగా, ఏపీకి సహకరించేలా వ్యవహరించడంపై తెలంగాణ అంతర్గతంగా ర
Srinivas Goud | ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు జిల్లా అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతులను ఆదుకో�
Revanth Reddy | ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలు
Uttam Kumar Reddy | సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి. పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడు�
బీఆర్ఎస్ హయాంలో పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉన్న పాలమూరును కాంగ్రెస్ ప్రభుత్వ వలసల జిల్లాగా మార్చుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. నిజంగా ఎవరైనా దుష్మన్ ఉన్న�
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
KCR | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపంగా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ముఖ్యంగా సమైక్య పాలనలో మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు.