Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిని ని�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మొక్కుబడిగా సా గిందని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం.. ‘వచ్చిండు.. చూసిం డ�
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ హయాంలోనే 80శాతానికి పైగా పనులు పూర్తయి ఒక మోటర్తో ఎత్తిపోతలు కూడా ప్రారంభించిన పాలమూరు జీవధార. కేవలం రెండున్నర కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ పడావు పెట్టిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ డెడ్స్టోరేజ్ వరకు నీటిని పంపిం�
Revanth Reddy | సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్
Revanth Reddy | మావటివాడు ఏనుగును చిన్నప్పుడే గొలుసుతో కట్టేస్తాడు. మొదట్లో అది గొలుసును తెంపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ, దాని బలం సరిపోక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత కూడా మ
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతున్నా, ఎవరూ అడ్డుపడటం లేదంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర�
బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల పోరుబాట తొలిరోజు విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు అయినా సా గునీటి రంగానికి ప్రాధాన్యమివ్వకపోగా, ఏపీకి సహకరించేలా వ్యవహరించడంపై తెలంగాణ అంతర్గతంగా ర