న్యాయవివాదాలను సాకుగా చూపు తూ తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (పీఆర్ఎల్ఐఎస్) జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభు త్వం మెలిక పెట్టింది. డీపీఆర్ను పరిశీలించలేమని, ఇప్పటికే తిప్పిపంపి
కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర అనేక రాష్ర్టాలకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్నో న్యాయవివాదాలు కొనసాగుతున్నాయి. అన్నింటికీ కేంద్రమే షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేస్తున్నది. కానీ, తెలంగాణ ప్ర
పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతల పథకం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను కేంద్ర ప్రభుత్వం వెనకి పంపడం దుర్మార్గమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ని�
‘పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కొరిగింది’ అనేది సామెత. ఇప్పుడు ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యానాథ్ దాస్ వ్యవహారం అలాగే ఉన్నదని జలసౌధ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతున్నది. సలహాల కోసం నియమించకుం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా పాలమూరు డెవలప్మెంట్ ఫోరమ్(పీడీఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలో పునరావాసం, పునర్నిర్మాణం(ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా నవాబ్పే�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని, తద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జి�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి పంప్హౌస్లో మోటర్ వెట్న్క్రు చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద లిఫ్ట్
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతులకు సాగు నీరందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90 శాతం పూర్తి చేశామని.. కేవలం పంపులు నడపడమే మిగ
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిని ని�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మొక్కుబడిగా సా గిందని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం.. ‘వచ్చిండు.. చూసిం డ�
Banakacherla Project | ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే.. బదులుగా ఏపీ ప్రాజెక్టును తెలంగాణ ఒ