పంటల కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదంటూ రైతులు రోడ్డెక్కుతున్నారు. పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో ధాన్యం, పత్తి రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. పత్తి పంటను కొ�
‘నీ బోనస్ వద్దు.. నీ రైతుబంధు వద్దు.. ఫస్ట్ వడ్లు కొను’ అంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఆందోళనకు దిగారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వ
తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ పార్టీ విశేష కృషి చేస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సంఘ భ�
రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, గిట్టుబాటు ధర పొందాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు.
రాష్ట్రం నుంచి సీఎమ్మార్ సేకరణపై గతంలో చెప్పిన అందమైన అబద్ధాలనే కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్రెడ్డి మళ్లీ వల్లె వేశారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడిన పీయూష్ గోయల్.. వాస్తవాలను తొక్కిపెట్టి బియ�
కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు బాన్సువాడ ఆర్డీవో రాజాగౌడ్ అన్నారు. మండలంలోని కొమలంచ, మహ్మద్నగర్, మాగి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా... రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస
జాతీయస్థాయిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా యువత భవిష్యత్తుతో ఆటలాడుతున్న బీజేపీ నేతలను నిరుద్యోగ యువత నిలదీయాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం
తెలంగాణ రైతులు పండించిన ధాన్యం కొనాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను కోరితే.. మీ ప్రజలకు నూకలు తినడం నేర్పించండంటూ ఆయన అవమానించారని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు గుర్తుచేశారు. అందుకే కేంద్ర ప్ర�
యాసంగి వడ్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మేడ్చల్ జిల్లా కీసరలో జరిగ�
ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధికారులకు ఆదేశించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో బుధవారం కలెక్టర్ హరీశ్ అధ్యక్షతన మ�
రైతు దీక్ష పేరుతో బీజేపీ దొంగ నాటకం ముడి బియ్యంతో వచ్చే నష్టంపై మాటలేదు అన్నదాతల నుంచి కనీస మద్దతు కరువు వడ్లు కొనాలంటూ గోధుమల ఫొటోలు హైదరాబాద్, ఏప్రిల్ 11 : రైతు దీక్ష పేరుతో హైదరాబాద్లోని ఇందిరాపార్క�