హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ జంగ్ సైరన్ మోగించింది. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతులు పండించిన వడ్లు కొనేదాకా ఉద్యమించడానికి సమాయత్తమైంది. రైతులు
వరి వేయాలంటూ యాసంగి సీజన్ ప్రారంభంలో రైతులను రెచ్చగొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి తీరుపై రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ �
తెలంగాణలో పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిన బాధ్యత కేంద్రానిదేనని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వ�
డ్ల కొనుగోళ్లపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన నేపథ్యంలో మేడ్చల్, రంగారెడ్డి జిల్�
లక్ష్మణచాంద: రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషిచేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రాచాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా