పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. గోదావరి జలాలు రాకపోవడంతో యాసంగిలో సాగు వరి పైర్లు పొట్ట దశలో ఎండిపోతుండడంతో పెట్టుబడి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతుల�
మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లుల వద్దకు ఒక్కసారిగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరి ధాన్యం భారీగా తరలివచ్చింది. ధాన్యం లోడ్లతో రోడ్ల వెంట ట్రాక్టర్లు బారులు తీరాయి. ఆదివారం ఒక్కరోజే మిర్�
సర్కారు మాట విని సన్న ధాన్యం పండించిన రైతులకు చిక్కులు తప్పడంలేదు. బోనస్ దక్కుతుందో లేదో అనే ఆందోళన ఒకవైపు ఉంటే.. సన్నాల కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గందరగోళం నెలకొన్నది.
రాష్ట్ర రైతులు యాసంగి పంట వేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాలం అవుతున్నప్పటికీ చేతిలో సరిపోయేంత పెట్టుబడి లేకపోవడంతో అగచాట్లు పడుతున్నారు. ఓ వైపు సమయం మించిపోత
అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో సోమవారం ఆయన పర్యటించి వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించార�
మండలంలోని కొల్లూరు, దేపల్లి, కేశవరావుపల్లి గ్రామాల్లో కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లను మిగిల్చింది. ఆదివారం అర్ధరాత్రి కురిసిన వడగండ్ల ధాటికి వరిచేనుల్లో ధాన్యం నేలపాలైంది. ఉదయం పంట పొలాలకు వెళ్ల�
అన్నదాతపై మోదీ సర్కారు పగ చిన్న, సన్నకారు రైతుల నుంచే కొనుగోలు మిగిలిన రైతులకు 5 ఎకరాల వరకే పరిమితి.. అంతకు మించిన పంట తీసుకోరు ప్రతి గింజా కొంటామని గతంలో గప్పాలు ఇప్పుడేమో అధిక నిల్వల పేరిట పరిమితులు! మొన్
చండ్రుగొండ: రైతుల కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని టిఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు జారె ఆదినారాయణ అన్నారు. మంగళవారం గానుగపాడు సహకార సంఘం పరిధిలో గల �
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
వేంసూరు : రైతు పండించిన ప్రతి గింజను సొసైటీల ద్వారా కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కందుకూరు సొసైటీ ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం కందుకూరు సొసైట�
ధాన్యం సేకరణ ఎందుకు సాధ్యం కాదు? ఇథనాల్పై రాయితీల ఊసెత్తని కేంద్రం ఆహారశుద్ధి రంగంపైనా స్పష్టత కరువు ఎగుమతుల విధానంపై తేల్చని సర్కారు వరి రైతులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే