విజయానికి ఎలాంటి దగ్గరి దారులు ఉండబోవని, శ్రమ, పట్టుదల ద్వారానే విజయతీరాలకు చేరుకోవాలని అడోబ్ సీఈవో శంతను నారాయణ్ పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవం మంగళవారం ఠాగూర్ ఆడిటోరియంలో నిర�
కొందరు ఆచార్యులు బోధనలో, పరిశోధనలో, పరిపాలనలో తమ విశేష కృషితో తాము చేపట్టిన పదవులకే వన్నె తెస్తారు. విశ్వ విద్యాలయాల అసలు లక్ష్యాలను చిత్తశుద్ధితో సాధిస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు ఆచార్య తంగెడ నవనీ
OU Exams | ఏదైనా కోర్సుల్లో చేరామంటే.. మిడ్ ఎగ్జామ్స్కో, ఎండ్ సెమిస్టర్ పరీక్షలకో సన్నద్ధమైతే.. ఆన్సర్షీట్స్ పేజీలు నింపితే పాసైపోతామని అంతా అనుకొంటారు. పరీక్షల షెడ్యూల్ తెలుసుకొని.. ఓ వారం రోజుల ముందు ప�
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ప్రతిష్టాత్మక నేషనల్ సెంటర్ ఫర్ ఆడిటివ్ మ్యానిఫ్యాక్చరింగ్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం �
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పరిధిలో కొనసాగుతున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయడంపై ఆ యూనివర్సిటీ అధికారులు అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 430 వరకు ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల ద్వారా బీఎ
నాణ్యమైన విద్యా విధానం కోసం ఉస్మానియా యూనివర్సిటీ పలు చర్యలు కొనసాగిస్తున్నది. ముఖ్యంగా ఓయూ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, ఇంజినీరింగ్, లా కాలేజీల్లో నాణ్యమైన విద్యను సంపూర్ణంగా
ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో 29న మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు.
విద్యార్థులు తమ లక్ష్యసాధన దిశగా పనిచేయాలని ప్రముఖ సినీ దర్శకుడు, ఓయూ పూర్వ విద్యార్థి శేఖర్ కమ్ముల అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ముందుగా ఎంచుకోవాలని చెప్పారు. ఆ తరువాత సదరు రంగంలో ని�
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘టెక్నోస్మానియా 2023’ మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పేపర్, పోస్టర్ ప్రజంటేష�
Osmania University |ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జీ రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టన్స్ ఎడ్యుకేషన్ (ఓయూ పీజీఆర్ఆర్సీడీఈ) ఈ ఏడాది నుంచి 70 కోర్సులను నిర్వహించనున్నది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూ
telangana higher education | తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా
Chain snatching | రాజధాని హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోయారు. గంటల వ్యవధిలోనే దుండగులు ఆరు చోట్ల స్నాచింగ్కు పాల్పడ్డారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్, నాచారం, ఉస్మానియా