Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూలు అన్ని కాలేజీలకు సెలవు ప్రకటించాయి. సోమవారం జరగా�
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నాయకులు దహనం చేశారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చ
గ్రూప్ పోస్టుల సంఖ్య పెంపు, గ్రూప్1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి పాటించాలి, జాబ్ క్యాలెండర్, జీవో 46 రద్దు వంటి డిమాండ్లతో నిరుద్యోగులు పోరుబాటపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని టీజీపీఎస్సీ (TGPSC) కార్యాల�
ఓయూలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డు అయిన 80 ఏండ్ల వృద్ధుడికి టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది.. ‘మీ పేరుతో రెండు మొబైల్ నంబర్లున్నాయి.. రెండో మొబైల్ నంబర్ అంధేరీలోని వ�
యూనివర్సిటీలోని బోర్డర్స్కు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 31 వరకు సెలవులు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాటు తీవ్ర నీటి, కరెంటు కొరత ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీలోని గ్రూప్-1, గ్రూప్-2 ఉచిత శిక్షణ కోచింగ్ను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది. దీంతో నిరుపేద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్తో ప�
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా కొనసాగుతున్న పలు రకాల నిర్మాణాలు, పురోగతి పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. పనులలో పురోగతి చూపించాల్సిన అధికారులు నిర్మాణ పనులలో వేగం తగ్గించారు.
ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆధునిక విద్యావిధానాలు అందుబాటులోకి వచ్చాయని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం అన్నారు.
ఆల్ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ చాంపియన్షిప్ టోర్నీకి యూనివర్సిటీ ఎంపికైంది. మంగళూరు వేదికగా జరిగిన సౌత్ఈస్ట్ జోన్ ఫుట్బాల్ టోర్నీలో ఓయూ ఫుట్బాల్ టీమ్ నాలుగో స్థానంలో నిలిచింది.