ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (OTS) పథకం మూడు రోజుల్లో ముగియనుంది. ఈ మూడు రోజుల్లో ఆది, సోమవారాలు ఉగాది, రంజాన్ పండుగలు కావడం వల్ల ఆస్తి పన్ను వసూలు సజావు
GHMC | కేపీహెచ్బీ కాలనీ, మార్చి 25: కూకట్పల్లి, మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు దూకుడును పెంచారు. వార్షిక ఏడాది మరో వారం రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వార్షిక ఏడాది లక్ష్
జీహెచ్ఎంసీలో వన్టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)కు స్పందన కరువైంది. ఈ నెల 7న సర్కార్ ఆస్తిపన్ను బకాయిదారులు సంబంధిత బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం వడ్డీ రాయితీ పొందాలని ఓటీఎస్కు అవకాశం కల్పించింది. భారీ ఎ�
Property Tax | ఆస్తి పన్ను బకాయిదారులపై కఠిన చర్యలకు జిహెచ్ఎంసి అధికారులు సిద్ధం అవుతున్నారు. పన్ను బకాయిల చెల్లింపుకై ఇప్పటికే ఓటిఎస్ను ప్రకటించిన నేపథ్యంలో బకాయిలన్నింటిని పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధి�
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ ఆపసోపాలు పడుతున్నది. మరో 17 రోజుల్లో ఆర్థిక సంవత్సరం గడువు ముగియనున్నది. 12.70 లక్షల మంది నుంచి రూ. 1,570 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నది. మరో రూ.430 కోట�
ఆస్తిపన్ను బకాయి ఒకేసారి చెల్లించి 90 శాతం రాయితీ పొందాలని, వన్టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్)ను సద్వినియోగం చేసుకోవాలన్న జీహెచ్ఎంసీ పిలుపునకు బకాయిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఈ నెల 7న
ఆస్తిపన్ను వసూళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2100కోట్ల టార్గెట్ విధించుకోగా.. ఇప్పటి వరకు దాదాపు రూ.1416 కోట్ల మేర మాత్రమే చేరుకున్నా�
బోర్డు పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 60 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకు కంటోన్మెంట్ బోర్డు పచ్చజెండా ఊపింది. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో నిర్వహించిన �
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జలమండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం ఆట్టర్ఫ్లాప్ అయ్యింది. రెండు నెలల పాటు ప్రభుత్వం అవకాశం ఇవ్వగా..శనివారంతో �
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బిల్లుల బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకం తుది గడువు సమీపిస్తున్నది. మరో రెండు రోజుల్లో ( ఈ నెల 30వ తేదీ) గడువు పూర్తవుతుంది.
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా బిల్లులను వసూలు చేసేందుకు జల మండలి అందుబాటులోకి తెచ్చిన వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్)పై జల మండలి స్వరం మార్చింది. ఇక రిక్వెస్టులు ఉండవు.
వన్ టైం సెటిల్మెంట్ పథకం (ఓటీఎస్) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం జీవో ఇచ్చిన 17 రోజుల తర్వాత మంగళవారం నుంచి వినియోగదారుల ఫోన్ నంబర్లకు ఎస్ఎంఎస్లను చేర్చారు. పెండింగ్ బిల్లులను చెల్లి�