Bats | దేశం లో అరుదైన గబ్బిలం జాతి వెలుగులోకి వ చ్చింది. మినియోపెట్రస్ శ్రీని, శ్రీనిస్ బెంట్ వింగ్డ్ బ్యాట్ అనే గబ్బిలాన్ని ఉస్మానియా యూనివర్సిటీ పీడీఎఫ్ పరిశోధకురాలు డాక్ట ర్ భార్గవి శ్రీనివాసులు,
తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
‘భరతనాట్యం నేర్చుకున్నాను. సంగీత సాధన చేశాను. వీణ పలికించాను. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ తెలుసు. మడికట్టుకుని పూజలు చేస్తాను. గడపదాటితే ఆంత్రప్రెన్యూర్ని.భార్యగా, తల్లిగా కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్త
రాష్ట్రంలో సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం సంతోషం వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటాన�
Telangana University | ఇన్నాళ్లు వివాదాలతో ‘వీసీ’గిపోయిన తెలంగాణ యూనివర్సిటీలో పాలన గాడిన పడుతున్నది. అటు ప్రభుత్వం, ఇటు పాలక మండలి (ఈసీ) కృషితో పరిస్థితి చక్కబడుతున్నది. అంతా తామే అనుకుని వ్యవహరించిన వారికి, ఒంటెద్ద�
తెలంగాణ విశ్వవిద్యాలయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ నిర్మలాదేవి బుధవారం టీయూ రిజిస్ట్రార్గా బాధ్యతలు చేపట్టగా అదేరోజు ఆమె డిప్యుటేషన్
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని అన్ని డిపార్ట్మెంట్లలో ప్రతి ఏటా నిర్వహించే సింపోజియంలకు సర్వం సిద్ధమైంది. వివిధ విభాగాలలో వేర్వేరు పేర్లతో జరిపే ఈ సింపోజియంల నిర్వహణ బాధ్యతలను పూర్త
అరకొర వనరులు, వసతులతో చాలాకాలంగా నడుస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జాతీయస్థాయిలో 15 ర్యాంకులు ఎగబాకి 2021-2022కి గాను 22వ స్థానం దక్కించుకున్నది. టైమ్స్ ఆఫ్ ఇండియా ఇచ్చే ‘ఎమర్జింగ్ ఎక్సలెన్సీ అవార్డు-2022’�
ప్రజల జీవనంలో పరివర్తన ఇంజినీరింగ్ వల్లే సాధ్యమని కవి, గాయకుడు, శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్ అన్నారు. కేయూ ఆడిటోరియంలో విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కాలేజీ(కో-ఎడ్యుకేషన్) ప్రిన్సిపాల్ మల్లారె�
TS CPGET-2023-24 | తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (TS CPGET) నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నది. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను నెలకొల్పిన ప్రభుత్వం.. విద్యార�
ఓయూలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో 29న మహిళలకు ప్రత్యేక జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి.రాము ఒక ప్రకటనలో తెలిపారు.