: ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రతి సంవత్సరం నిర్వహించే ‘టెక్నోస్మానియా 2023’ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. దీనికి సన్నాహకంగా సోమవారం 3కే రన్, ఫ్లాష్ మాబ్, బైక్ ర్యాలీ కార్యక్రమాలను
ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ ఆవిర్భావ వేడుకలకు (OU Foundation day) సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సన్నాహకంగా సోమవారం ఉదయం 2 �
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు పేర్కొన్�
యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి గతంలో సోషల్ సైన్సెస్, సైన్సెస్, ఇంజినీరింగ్ విభాగాలను యూనిట్లుగా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేసేవారు. కానీ, సబ్జెక్టుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని అలహాబాద్ హ
సామాజిక పరివర్తన, సామాజిక మార్పులో పాటలు విశేషమైన పాత్ర పోషిస్తాయని ప్రొఫెసర్ కాశీం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి ఆరెకంటి సాయిభగత్ గళం నుంచి జాలువారిన ‘బాబా సాహె�
రానున్న రోజుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కే�
ఉన్నత విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్, ఎంబీబీఎస్, ఫార్మసీ వంటి కోర్సులు పూర్తిచేసిన వారికి కూడా ఎమ్మెస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్�
Long March | సిరిసిల్ల : ప్రముఖ సినీ నవలా రచయిత పెద్దింటి అశోక్కుమార్( Peddinti Ashok Kumar ) రాసిన ‘లాంగ్ మార్చ్' నవల ఉస్మానియా యూనివర్సిటీ( Osmania University )లో ఎంఏ తెలుగు( MA Telugu ) విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్లో పాఠ్యాంశంగా ఎంపికైం
రెండు చేతులు జోడిస్తే దండం.. రెండు చేతులు ముడిచి దోసిలి పడితే ‘దువా’.. రెండింటి మధ్య పెద్ద తేడా లేదని, వాటిని చూసే చూపుల్లోనే తేడా ఉన్నదని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్ను సోమవారం నిర్వహించిన అకాడమీ సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయూ బడ్జెట్లో మొత్తం ఆదాయం రూ.685.79 కోట్లు కాగా..
ఉస్మానియా యూనివర్సిటీలో మైనిం గ్ విభాగానికి పూర్వ విద్యార్థుల చొరవతో కోల్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. మై నింగ్ కోర్సు బోధకుల జీతభత్యాలు, ఇతర ఖర్చుల చెల్లింపునకు చైర్ ఏ ప్రొఫెసర్ కార్యక్రమంలో రూ.3 క�
నిరుద్యోగుల దీక్ష నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. ముందుస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసి పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో అడుగుపెట్టే నైతిక అర్హత రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండగాని కిరణ్గౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పడాల సతీశ్, తొనుపునూరి శ్రీకాంత