ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ల పదోన్నతుల్లో లోటుపాట్లు, అవకతవకలపై విచారణ చేపట్టాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రభుత్వాన్ని కోరింది.
CPGET results | లంగాణలోని విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్టీహెచ్లోని పీజీ సీట్ల భర్తీకి నిర్వహించిన కామన్ పీజీ ప్రవేశ పరీక్ష (CPGET) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో 93.42 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
OU Exams | ఏదైనా కోర్సుల్లో చేరామంటే.. మిడ్ ఎగ్జామ్స్కో, ఎండ్ సెమిస్టర్ పరీక్షలకో సన్నద్ధమైతే.. ఆన్సర్షీట్స్ పేజీలు నింపితే పాసైపోతామని అంతా అనుకొంటారు. పరీక్షల షెడ్యూల్ తెలుసుకొని.. ఓ వారం రోజుల ముందు ప�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజులను స్వీకరిస్తున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఎంపీఈడీ నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మలిదశ ఉద్య మం ప్రారంభమైనప్పుడు నేను తెలంగాణ ఉద్యమ కేంద్రమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్నాను. అప్పుడు నేను ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘంలో పనిచేశాను.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల సీట్ల కేటాయింపునకు నిర్వహించే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మారింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా, ఈ కౌన్స
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.
TS SET 2023 | తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష( TS SET 2023 ) నోటిఫికేషన్ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల లెక్చరర్లు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష�
రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు శుక్రవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
Minister KTR | విద్యతోపాటు నైపుణ్యం పెంచేలా టీ-శాట్ కార్యక్రమాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. టీ-శాట్ (T-SAT) పరిధిని మరింత విస్తృతం చేయాలని సూచించారు.
OU Exams | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన పీజీ రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ను రీ షెడ్యూల్ చేశారు. జులై 28 నుంచి నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను ఆగస్ట�
పాతికేళ్ల వయస్సుకే మహాకవిగా దాశరథి కీర్తి గడించాడు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే తత్వమే అతడి ఇంతవాన్ని చేసింది. నిజాం పాలకుల చేతిలో స్వేఛ్చా స్వాతంత్య్రాలు కోల్పోయి జీవచ్చవాల్లా బ్రతుకుతున్న తెలంగాణా ప
జీవితపు లోతుల్లోంచే గంభీరమైన కవిత్వం వస్తుందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. నగరంలోని ఫిలిమ్భవన్లో తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సాహితీవేత్త డాక్టర్ గండ్ర లక్ష్మణ్ ర