ఉస్మానియా యూనివర్సిటీలో ఇటీవల నిర్వహించిన రెండు వేర్వేరు లా పరీక్షలకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చారని, ప్రశ్నపత్రం కూడా సరిగా సెట్ చేయరాని వారు ఏం పాలిస్తారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
Rayapol | రాయపోల్ ఫిబ్రవరి 21: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ఎల్కల్ గ్రామానికి చెందిన క్రీడాకారుడు పి.సతీశ్ ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ నెట్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడు.
ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో మార్పు పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రజా పాలనలో విద్యార్థి నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇటీవల సెంటెనరీ లేడీస్ హాస్
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెం�
ఉస్మానియా యూనివర్సిటీ గురువారం నిరసనలతో అట్టుడికింది. సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యార్థినులు రాత్రంతా రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు పరీక్షలు వాయి�
కల్తీ ఆహారం తమకొద్దని, నాసిరకం భోజనం పెడుతున్నారని రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట విద్యార్థులు రోడ్డెక్కుతుంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాత్రం గాలిమోటర్లలో చక్కర్లు కొడుతున్నారంటూ బీఆర�
సాహిత్యంతోనే సమాజ అస్తిత్వం ముడిపడి ఉన్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. విశ్వజనీన అంశాలపై పరిశోధకులు దృష్టి సారించాలని సూచించారు. సమాజ విచ్ఛిన్నానికి కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని అ�
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని రూమ్ నెంబర్ 133లో ఈనెల 9, 10 తేదీల్లో రెండవ తెలుగు లిటరరీ కాంగ్రెస్ జరుగనున్నదని తెలుగు లిటరరీ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ చింతకింది కాశీం తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపక ప్రమోషన్లలో తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని తక్షణమే సరిదిద్దాలని డిమాండ్ చేస్తూ అధ్యాపకులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా ఇంజినీరింగ్
ఉస్మానియా యూనివర్సిటీలో అధ్యాపకుల కొరతపై విద్యార్థులు నిరసన తెలిపారు. తక్షణమే అధ్యాపకులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తమకు పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు లేరని ఆరోపిస్తూ ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా