GODAVARIKHANI | కోల్ సిటీ , ఏప్రిల్ 18: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని రామగుండం ఎన్టిపిసి కి చెందిన కాంట్రాక్టర్ రాయప్పన్ -నేష దంపతులు అనాథ పిల్లల ఆశ్రమానికి చేయూతనందించారు.
NRI Damodar Yadav | నిరుపేదలైన ఇద్దరు అనాథ పిల్లలకు కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ కొలుముల దామోదర్ యాదవ్(NRI Damodar Yadav) తన ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి అండగా నిలిచారు.
ఫీజు కట్టాలని టీచర్ రోజూ కొడుతున్నారు. రేపు ఫీజు కట్టకపోతే నిన్ను వెంట తీసుకుని రమ్మంటున్నారు’ అని ఓ కుర్రాడు మొరపెట్టుకుంటున్నాడు. ఆ రోదనలు అక్కడే తన తండ్రి సమాధిని సందర్శించడానికి వచ్చిన ఓ వ్యక్తి చె
అప్పుడప్పుడే ఊహ తెలుస్తున్న వయసులో అమ్మ కన్నుమూసింది. తల్లిలోటు తెలియకుండా అన్నీ తానై పెంచి పెద్ద చేస్తున్న నాన్న ఇటీవల అనారోగ్యంతో తనువుచాలించాడు. తల్లిదండ్రుల మరణంతో ఆ ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మారా
Sangareddy | సంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం గొప్ప మనసు చాటుకున్నారు. ఓ ఇద్దరు అనాథ ఆడపిల్లలకు అండగా నిలిచారు. ఆ పిల్లల చదువు అయ్య�
షాబాద్ : కొవిడ్ మూలంగా అనాథలైన పాక్షిక అనాథలైనా పిల్లలకు ప్రభుత్వంతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటున్నాయని రంగారెడ్డి జిల్లా సంక్షేమాధికారి మోతి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ, బాలల సంక్షేమ య
భద్రాచలం: అనాథ పిల్లలను దత్తత తీసుకునే దంపతులు తమ పాన్ కార్డుతో కారా (www.cara.nic.in) వెబ్సైట్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సీడీపీఓ నవ్యశ్రీ ఓ ప్రకటనలో తెలిపారు. రెండవ దశలో ఫ్యామిలీ ఫోటో, నివాస ధృవీక�
కవాడిగూడ: అనాథ పిల్లలను చేరదీసి వారికి విద్యాబుద్ధులు నేర్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛంద సంస్థలు సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువా�
హైదరాబాద్ : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోవడం గానీ లేదా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు రాష్ట్ర స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బాల సహాయ కిట్స్ అందించా�
కలెక్టర్ యల్. శర్మన్ | అనాథ పిల్లల సంరక్షణ, సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసిందని జిల్లా కలెక్టర్ యల్. శర్మన్ ప్రకటనలో తెలిపారు.