నిడమనూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మద్రాస్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో కిసాన్ సంగోష్టి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సేంద్రీయ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహిం
వ్యవసాయ సాగులో రైతులు రసాయనిక ఎరువులవాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచితే అధిక దిగుబడులతో కూడిన లాభాలుంటాయని పెద్దపల్లి మండల వ్యవసాయ శాఖ అధికారి కాంతాల అలివేణి అన్నారు.
ఎప్పుడూ పాలనా వ్యవహారాలతో బిజీగా ఉండే జనగామ కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ రైతులతో మమేకమయ్యారు. మంగళవారం ఉదయం జనగామ మండలం గానుగుపహాడ్ రైతువేదికలో ‘రైతునేస్తం’ కార్యక్రమానికి వెళ్లి వస్తున్న ఆయన మార్�
రైతులు సాగు విధానంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. మండలంలోని జల్లేపల్లి, పాతర్లపాడు, తాళ్లచెరువు, దమ్మాయిగూడెం ప్రాంతాల్�
పశువుల ఎరువుకు భలే డిమాండ్ ఏర్పడింది. యాసంగి సీజన్ కోసం ముందస్తుగా పశువుల పేడను పంట పొలాల్లో వేసే పనుల్లో రైతులు బిజీ బిజీగా ఉన్నారు. పశుసంపద తగ్గడంతో సేంద్రియ ఎరువుల కొరత ఏర్పడింది. దీంతో రైతులు దూర ప్
నిజాంపేట మండల వ్యాప్తంగా రైతులు అధికంగా వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. గత యాసంగిలో నిజాంపేట మండల వ్యాప్తంగా 13,344 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఈ సారి ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు.
రైతులు వానకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. రసాయన ఎరువుల వాడకం పెరగడంతో భూమిలో పోషకాల శాతం తగ్గిపోతుందని వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాల మేరకు రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంవైపు ఆసక్తి చూపుతున్నారు.
సిద్దిపేట మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణంలో నిత్యం ప్రతి ఇంటి నుంచి సేకరిస్తున్న తడి, పొడి చెత్తతో తయారైన సేంద్రి య ఎరువును సిద్దిపేట బ్రాండ్ కార్బన్ టైట్స్ పేరుతో మార్కెట్లోకి రానున్నదని ఆర్థిక, వైద�
ట్రాక్టర్తో ఇంటింటా సేకరించిన చెత్తను డంప్యార్డుకు తరలిస్తున్నారు. అక్కడ సేంద్రియ ఎరువు తయారీపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధ చూపడంతో సత్ఫలితాలు వస్తున్నాయి.
ఆకుపచ్చని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం హరితహారం. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావడంతో సత్ఫలితాలను సాధిస్తున్నాం.